నిబంధనలను ఉల్లంఘించిన 14 బస్సులపై కేసులు నమోదు.

Trinethram News : విశాఖపట్నం అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు. సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 కేసులను నమోదు చేయడం జరిగింది. ఈ నెల 13…

సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా..

Trinethram News : హైదరాబాద్‌ సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా.. ఎల్బీనగర్‌ చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. నిబంధనకు విరుద్ధంగా తిరుగుతున్న 15 బస్సులపై కేసులు నమోదు.. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ పాటించని…

You cannot copy content of this page