ఫిబ్ర‌వ‌రి 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజ పుష్క‌రిణిలో తెప్పల‌పై…

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 13 న

జననాలు 1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949) 1911: ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జననం (మ.1984). 1913: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997) 1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013) 1930: నూతి…

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 12

సంఘటనలు 1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది. 2011 – 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12 మరణం 1883 అక్టోబరు 31) జననాలు 1809:…

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 11

సంఘటనలు 1922: సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీలో జరిగిన కాంగ్రెస్ సమావేశం నిర్ణయించింది. 1975: మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైంది. 1990: 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి ‘నెల్సన్ మండేలా’ కు స్వేచ్ఛ లభించింది. 2023:…

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 10

సంఘటనలు 1911: భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది. 1927: JRD టాటా పైలట్ లైసెన్స్ పొందిన మొదటి భారతీయుడు. 1931: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది. 1979: ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ రాజధానిగా మారింది. 2009: ప్రఖ్యాత…

ఫిబ్రవరి న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యండి

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. ఈ నెల 14 న దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆస్బెస్టెస్ గాంధీనగర్ కార్యాలయం వద్ద పోస్టర్ ను…

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 7

సంఘటనలు 1990: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కృష్ణకాంత్ నియమితులయ్యాడు. 1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది. 1992: ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. జననాలు 1812: చార్లెస్ డికెన్స్, ప్రసిద్ధ…

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 6

సంఘటనలు 1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు. 1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది. 2000: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది. 2023 –…

ఫిబ్రవరి 29తరువాత ఏమి జరుగుతోంది… యూజర్లు అంతా ఉత్కంఠ?

ప్రతి పది మంది సెల్ ఫోన్స్ యూజర్లలో తొమ్మిది మంది సెల్స్ లో పే టి ఎం…మరి ఆర్బీఐ చర్యలు..ఎలా ఉండబోతుంది..?31కోట్ల ఖాతా యూజర్లు లో.. 4కోట్ల మంది వే నిజమైన ఆధారాలు..? ఇకపై ‘పేటీఎం’ కథ కంచికేనా!..?..ఫిబ్రవరి 29తరువాత ఏమి…

2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ

కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది.

Other Story

You cannot copy content of this page