Tea- Time షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ 4వ డివిజన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన Tea- Time షాప్ ను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్పొరేటర్ చిట్ల దివాకర్ గారితో…

ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన: హీరో సోనూ సూద్

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 19తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడా నికైనా రెడీగా ఉంటాన న్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్. శంషాబాద్ మున్సి పాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠ శాల భవనాన్ని…

‘ఎడెక్స్’ ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ విద్యార్థులకు ప్రపంచ వర్సిటీ అధ్యాపకుల బోధన సుమారు 2 వేలకు పైగా వరల్డ్ క్లాస్ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ ఫోర్డ్ , కేంబ్రిడ్జి వర్సిటీల సర్టిఫికేషన్లు 12 లక్షల మంది…

పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం.. ప్రారంభించిన మోదీ

యూఏఈలోని అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 27 ఎకరాల్లో, రూ.700కోట్లతో బీఏపీఎస్ సంస్థ నిర్మించిన ఈ ఆలయాన్ని పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటున్నారు. 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు, 108 అడుగుల…

హ్యాపీ ఫీట్ స్కూల్ ను ప్రారంభించిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

ఈరోజు మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్ సురేష్ రెడ్డి ముఖ్య అతిధులుగా బాచుపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ ఫీట్ స్కూల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు…

ఇచ్ఛాపురంలో శంఖారావం యాత్ర ప్రారంభించిన యువనేత

మోసం.. దగా.. కుట్రలకు ప్యాంటూ షర్టు తొడిగితే జగన్: నారా లోకేశ్ .. ఎన్నికల ముందు 6 వేల పోస్టులతో డీఎస్సీ వేశారని ప్రభుత్వంపై మండిపాటు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడి .. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో…

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రం లో హోటల్ ను ప్రారంభించిన కడియం

Trinethram News : ఘనపూర్ తేది. 04.02.2024 ఘనపూర్ మండల కేంద్రంలోని అశోక రాఘవేంద్ర హోటల్ ని ప్రారంభించిన గౌరవ మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ,స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ శ్రీ కడియం శ్రీహరి గారు. వీరి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,తదితరులు…

అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామం నందు నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలు ను శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు శ్రీ బొల్లా…

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44…

మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్

Trinethram News : తమిళనాడు మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్.. జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా స్టేడియం నిర్మించిన ప్రభుత్వం.. స్టేడియంలో తొలిసారిగా పోటీలకు సిద్ధమైన ఆరువందల ఎద్దులు.. పాల్గొన్న నాలుగు వందల మంది యువకులు.

You cannot copy content of this page