Dhanurmasam : నేడు ధనుర్మాసం ప్రారంభం

నేడు ధనుర్మాసం ప్రారంభం Trinethram News : సూర్య భగవానుడు ధనుఃరాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది.ఈ కాలం మహా విష్ణువుకు ప్రీతికరమని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజు 16న ఉదయం 6:44 గంటల నుంచి ధనుర్మాసం ప్రారంభమై…

మధురపూడి నుండి ఢిల్లీ కి విమాన సర్వీస్ ప్రారంభం

మధురపూడి నుండి ఢిల్లీ కి విమాన సర్వీస్ ప్రారంభం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల Trinethram News : Andhra Pradesh : మధురపూడి విమానాశ్రయం నుంచి మొదటి సారిగా దేశ రాజధాని ఢిల్లీకి ఎయిర్ బస్ సేవలు గురువారం…

Shiva Diksha : నేటి నుంచి శివ దీక్షా విరమణ ప్రారంభం

నేటి నుంచి శివ దీక్షా విరమణ ప్రారంభం Trinethram News : ఏపీలోని శ్రీశైలంలో నేటి నుంచి కార్తీకమాస శివ దీక్షా విరమణ ప్రారంభం కానుంది.15వ తేదీతో ముగిసే ఈ కార్యక్రమానికి పాతాళగంగా మార్గంలోని శిబిరాల్లో ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో…

డిసెంబర్ 7న గర్రెపల్లి పి.హెచ్.సి లో నిక్షయ్ శిబిరం ప్రారంభం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి

డిసెంబర్ 7న గర్రెపల్లి పి.హెచ్.సి లో నిక్షయ్ శిబిరం ప్రారంభం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి పెద్దపల్లి, డిసెంబర్ -06: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7న గర్రెపల్లి పి.హెచ్.సి లో నిక్షయ్ శిబిరం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి చొరవతో రోడ్డు ప్రారంభం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి చొరవతో రోడ్డు ప్రారంభం Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ లో సీసీ రోడ్ పూర్తిగా పాడువటంతో…

Assembly Election : మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం Trinethram News : ముంబయి, రాంచీ: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. నేడు మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.. మరోవైపు ఝార్ఖండ్‌లో రెండో…

Sea Plane Features : ఏపీలో ఈ రోజు ప్రారంభం కాబోయే సీ ప్లేన్ ప్రత్యేకతలు ఇవే

ఏపీలో ఈ రోజు ప్రారంభం కాబోయే సీ ప్లేన్ ప్రత్యేకతలు ఇవే? Trinethram News : Andhra Pradesh : ఏపీలో సీఎం చంద్రబాబు ఇవాళ సీ ప్లేన్లో విజయవాడ లోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వెళ్తారు. సీ ప్లేన్…

విశాఖపట్నంలో పివి సింధు క్రీడా ప్రావీణ్యతా కేంద్రం ప్రారంభం

విశాఖపట్నంలో పివి సింధు క్రీడా ప్రావీణ్యతా కేంద్రం ప్రారంభం. Trinethram News : ఈ కేంద్రం భారత క్రీడా రంగం భవిష్యత్తు చాంపియన్లను ప్రోత్సహించడానికి అంకితమైంది. ఆథ్లెట్లకు స్ఫూర్తి: యువ క్రీడాకారులకు ప్రేరణనిచ్చి, అధునాతన సదుపాయాలతో ఈ కేంద్రం స్ఫూర్తిని నింపుతుంది.…

నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం

నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం Trinethram News : నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తుల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం కానున్న తరుణంలో రాజమండ్రిలో…

ప్రపంచంలోనే అతిపెద్ద భవనం ‘ది ముకాబ్’ నిర్మాణం ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద భవనం ‘ది ముకాబ్’ నిర్మాణం ప్రారంభం Trinethram News : ప్రపంచంలోనే అతి పెద్ద భవన నిర్మాణం ప్రారంభమైంది. సౌదీ అరేబియా ‘ది ముకాబ్‌’ పేరుతో ఈ నిర్మాణాన్ని చేపట్టింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో చేపట్టిన కొత్త…

Other Story

You cannot copy content of this page