Worker Died : గని ప్రమాదంలో కార్మికుడు మృతి

A worker died in a mine accident మే 30, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గని ప్రమాదంలో కార్మికుడు మృతి.ఆర్జీ1 గోదావరిఖని 11వ గనిలో అర్ధరాత్రి రెండు గంటలకు జరిగిన ప్రమాదంలో ఇజ్జగిరి ప్రతాప్ ఎల్ హెచ్ డి…

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

Young Telangana woman dies in US road accident Trinethram News : హైదరాబాద్:మే :27అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి జిల్లా కు చెందిన యువతి ఈరోజు మృతిచెందింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యాదాద్రి జిల్లా…

రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జిల్లా జడ్జి మోహన్రావు దుర్మరణం

Telangana District Judge Mohan Rao died in a road accident Trinethram News : కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జిల్లా జడ్జి మోహన్రావు దుర్మరణం..చెందాడు.జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కారును కేవీఆర్ ట్రావెల్స్ బస్సు..ఢీకొట్టింది. బస్సు…

సింగరేణి యాజమాన్య నిర్లక్ష్యానికి రోడ్డు ప్రమాదంలో యువ కార్మికుని దుర్మరణం సిఐటియు

Young laborer dies in road accident due to negligence of Singareni management CITU గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కామ్రేడ్ భూపాల్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు 25న జీడీకే11, ఇంక్లైన్ లో జనరల్ మద్దూర్ యువ కార్మికుడు…

ఇరాన్‌ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ దుర్మరణం

Ebrahim Raisi, the president of Iran, has died ఇరాన్ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. హెలీకాప్టర్ ప్రమాదంలో ధ్యక్షుడు ఎబ్రహీం రైసీ మృతి చెందినట్లు వెల్లడించింది.…

రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం

Driver killed in two lorry collision Trinethram News : May 17, 2024, రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం మావల సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నిర్మల్ వైపు వెళుతున్న…

అంగట్లో అమ్మకానికి వ్యక్తిగత డేటా.. ప్రమాదంలో 75లక్షల మంది!

Trinethram News : ప్రపంచంలో అత్యంత విలువైనది వ్యక్తుల డేటా.. ఇన్‌ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటూ సినిమాల్లో డైలాగ్ లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. ఏకంగా 75లక్షల మంది డేటా ఆన్ లైన్ లో అమ్మకానికి…

రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థినికి తీవ్ర గాయాలు

Trinethram News : భూపాలపల్లి జిల్లా:మార్చి 19భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోఈరోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన తోటపెల్లి అక్షయ టెన్త్ పరీక్షలు రాసేందుకు పరీక్షా కేంద్రం కాటారంలోని ఉన్నత పాఠశాలకు వెళ్తోంది. తోట…

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

Trinethram News : హైదరాబాద్:మార్చి 18సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి. హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన…

తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి : పరీక్షకు హాజరైన విద్యార్థిని

Trinethram News : భూపాలపల్లి జిల్లా: మార్చి 14ఇంటర్మీడియట్ పరీక్షలు.విద్యార్థులకు తొలి మెట్టే ఈ పరీక్షలు. ఎంతో కష్టపడి చదివితే తప్ప పరీక్షల్లో పాస య్యే అవకాశం ఉండదు. ఎంతో ఒత్తిడిని తట్టుకుని పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్షలు బాగా రాయండి…

Other Story

You cannot copy content of this page