అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.

అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైయస్సార్ హెల్త్ సెంటర్ తో పాటు బహుళప్రయోజన సౌకర్య గోదాము ను ప్రారంభించిన వినుకొండ…

కొవిడ్‌ వ్యాప్తితో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

కొవిడ్‌ వ్యాప్తితో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. ఏపీలో 4 పాజిటివ్‌ కేసులు నమోదు ఏలూరు-1 వైజాగ్‌-3 JN-1 నిర్ధారణకు జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షలకు శాంపిల్స్ పంపిన వైద్యులు.. పీపీఈ కిట్లు ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ ప్రత్యేక వార్డులు ఏర్పాటు.

పెండింగ్‌ చలాన్లపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

పెండింగ్‌ చలాన్లపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 30వ తేదీ నుంచి పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్. లోక్‌ అదాలత్ ద్వారా చలాన్లను క్లియర్ చేసుకోవాలని ఆదేశం. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90 శాతం రాయితీ. టూవీలర్స్‌పై 80…

కర్ణాటకలో టెక్ కంపెనీలకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం

కర్ణాటకలో టెక్ కంపెనీలకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం కర్ణాటకలో లేబర్ చట్టాల నుంచి మినహాయింపు పొందుతున్న టెక్ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ మినహాయింపు ను రద్దు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తుంది. కర్ణాటక…

జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది

దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగేళ్లుగా నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు తొలిసారి దాన్ని పెంచాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం…

వైసిపి ప్రభుత్వం తెచ్చిన భూహక్కుల చట్టం – 2023 వలన ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు

మచిలీపట్నం వైసిపి ప్రభుత్వం తెచ్చిన భూహక్కుల చట్టం – 2023 వలన ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు.* ఈ చట్టం వలన భూవివాదాల పై సివిల్ కోర్టుకు వెళ్లే అధికారం ఉండదు. భూవివాదాల పరిష్కారాల బాధ్యత రెవిన్యూ యంత్రాంగం చేతిలో పెట్టడం…

యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే ‘ఆడుదాం ఆంధ్రా’

వైఎస్సార్ సీపీ ప్రెస్ నోట్ తేది : 20-12-2023స్థలం :తాడేపల్లి యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే.. ‘ఆడుదాం ఆంధ్రా’ ఆడుదాం ఆంధ్రా కోసం జాతీయ అకాడమీలు, చైన్నై సూపర్ కీంగ్స్, ప్రైమ్ వాలీబాల్, ప్రో-కబ్బాడి…

ప్రభుత్వ వైన్ షాపులలోని సిబ్బంది సహకారంతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా

ప్రభుత్వ వైన్ షాపులలోని సిబ్బంది సహకారంతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా… ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరపున వైన్ షాపులను ఏర్పాటు చేశారు. గతంలో మద్యం షాపులకు వేలంపాట నిర్వహించి అత్యధిక పాటదారులకు షాపులను…

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం

సభలో లెక్కాపత్రాలు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సభ తొలుత మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం అనంతరం స్వల్పకాలిక చర్చలో భాగంగా రాష్ట్రం అప్పులు,నీటిపారుదల, విద్యుత్‌ శాఖల పరిస్థితిపై వివరణ…

ఆంధ్రప్రదేశ్‌లో సలార్ చిత్ర టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

అమరావతి.. ఆంధ్రప్రదేశ్‌లో సలార్ చిత్ర టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి.. రూ.40 పెంచుకునేందుకు 10 రోజులు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

Other Story

You cannot copy content of this page