ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న బిజెపి,నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి

తాడేపల్లి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న బిజెపి,నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి. ఎంసూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్, బైకు ర్యాలీ. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికుల కర్షకుల హక్కులను…

ప్రజా ప్రణాళిక ఉద్యమం

Trinethram News : 6th Jan 2024 ప్రజా ప్రణాళిక ఉద్యమం బాపట్ల విస్తరణ శిక్షణ కేంద్రంలో కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వులు మేరకు ప్రిన్సిపల్ కే.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రజా ప్రణాళిక ఉద్యమం…

ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్

Trinethram News : ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్ ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ వార్డ్ లో నిజాంపేట్ పుష్పక్ అపార్ట్మెంట్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్…

ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి

Trinethram News : ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి హైదరాబాద్: జనవరి 05తెలంగాణ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రజావాణిలో తమ సమ స్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి…

ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్లు

Trinethram News : ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్లు ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 2వ వార్డ్ లో ప్రగతి నగర్ లో గణేష్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని…

మేము నాయకులం మాత్రమేకాదు -ప్రజా సేవకులం -శ్రీ వేగేశన నరేంద్ర వర్మ

మేము నాయకులం మాత్రమేకాదు -ప్రజా సేవకులం -శ్రీ వేగేశన నరేంద్ర వర్మ పిట్టలవానిపాలెం మండలం, క్రొత్తపాలెం – రక్షణనగర్ గ్రామంలో పైడిపాగ ఎస్తేరు రాణి గారు మృతి చెందగా వారి కుటుంబంను పరామర్శించి, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని…

పవన్ కళ్యాణ్ సహాయం కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటూ.. ప్రజా సేవ కోసం ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నాం

40 ప్రొఫెసర్ సుధాకర్ రావు తన ప్రాజెక్ట్ రీసెర్చికి రూ. 10 లక్షలు కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకుండా ఎన్నో సహాయాలు చేసిన ఈనేటి కర్ణుడు. ఆ కుడి చేతి సాయం అందుకున్న కొంత మంది చెప్పగా,…

ప్రజా పాలన అభయహస్తం ధరఖాస్తుల స్వీకరణ

ఈరోజు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) డైరెక్టర్ శ్రీమతి దాసరి హరిచందన ఐఏఎస్ గారు,అడిషనల్ డెరైక్టర్ జాన్ శాంసన్ గారు,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు,కమిషనర్ రామకృష్ణారావు గారితో కలిసి బాచుపల్లి…

ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. జగిత్యాల డిసెంబర్ 29:జగిత్యాల జిల్లాధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో ఈరోజు నిర్వ హించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్…

నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు

ప్రజా వాణి: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30…

You cannot copy content of this page