భౌరంపేట్ లోపలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో 30 లక్షల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భౌరంపేట్ లోని పెద్ద చెరువు…

అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలి

ఆదిలాబాద్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలి.. అభివృద్ధిని ముందుకు నడిపించాలి.. అభివృద్ధి జరగని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి.. రాజ్యాంగం పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి-మంత్రి సీతక్క

పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయం

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగాకలిశారు.

You cannot copy content of this page