మద్యం అక్రమరవాణాదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న నందిగామ పోలీసులు.

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: నందిగామ అక్రమార్కులు ఎంతో తెలివితేటలతో పల్సర్ బైక్ టాంకును తమ అక్రమరవాణాకు ఉపయోగించారు. దానిలో పెట్రోలును తొలగించి కోదాడ నుంచి చాకచక్యంగా రవాణా చేస్తున్నామనుకున్న అక్రమార్కులకు” చెక్” పెట్టిన నందిగామ పోలీసులు.ఇలా ఎన్నిమార్గాలలో ఎన్నిరకాలుగా…

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీసులు శుభవార్త చెప్పారు

ఎన్టీఆర్ కృష్ణ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. ఫోన్ పోతే ఇలా చేయండి.. ఫైండ్ ఔట్ చేసి పోయిన సెల్ కనుగొని ఇచ్చేస్తారు.. ఇక మీదట మీరు పోగొట్టుకున్న విలువైన సెల్ ఫోన్ జాడను ఇట్టే పసిగట్టి.. తిరిగి యజమానికి అప్పగించే…

గీతాంజలి హత్య కేసులోరాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు

Trinethram News : అమరావతి : టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్టు…! గీతాంజలి హత్య కేసులోవిజయవాడలో రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు… తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు…

DSP ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

Trinethram News : గత మూడు రోజులు గా అయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి చాకచక్యంగా మాజీ DSP ప్రణీత్ రావును పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణం శ్రీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మాజీ DSP ప్రణీత్ రావును…

హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులు

Trinethram News : గుంటూరు గత నెల 25వ తారీకు ఏలూరు బజారు 2వ లైన లో ఆదివారం అర్ధరాత్రి జరగిన హత్య. హత్య కాబడిన వ్యక్తిది తోట శ్రీను 32 సంవత్సరాలుగా గుర్తించిన పోలీసులు. ఒంగోలు నుంచి వలస వచ్చి…

ఛలో ఢిల్లీకి రైతు నేతల పిలుపు.. అలర్టయిన పోలీసులు, 10న రైల్ రోకో

Trinethram News : ఢిల్లీ: డిమాండ్లు నెరవేర్చాలని రైతులు (Farmers) మరోసారి ఛలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు. కొద్దిరోజుల క్రితం చేపట్టిన ఢిల్లీ మార్చ్ (Delhi Chalo March) ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.. రైతులతో పోలీసుల మధ్య తోపులాటలో ఇరు వర్గాలు…

ఆకాశం నుంచి పడిన మంత్రాల పెట్టె రూ. 50 కోట్లు అంటూ మోసం..అరెస్ట్ చేసిన పోలీసులు

హయత్‌నగర్ బంజారాకాలనీలో నివాసముంటున్న నలుగురు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆకాశం నుంచి ఉల్కలు పడిన సమయంలో శక్తులు ఉన్న పెట్టె దొరికిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ పెట్టెను రూ .50 కోట్లకు…

బాపట్ల సూర్యలంక సముద్ర తీరం వద్ద యువకుడిని కాపాడిన పోలీసులు

గుంటూరు కు చెందిన తుళ్ళూరి రాజు బాపట్ల సూర్యలంక సముద్రతీరం లో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతు అవుతుండగా గమనించిన అవుట్ పోస్ట్ పోలీసులు, గజ ఈతగాళ్లు యువకుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. స్థానిక పర్యటకులు పోలీసులను గజ ఈతగాళ్ళను…

జై తెలంగాణ అన్నందుకు పోలీసులు కొడతారా?: మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హన్మకొండ జిల్లా :మార్చి01జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయ పడిన పార్టీ కార్యకర్తలను.. ఇవాళ చలో మేడిగడ్డకు…

రాడిసన్ హోటల్ డ్రగ్స్‌ పార్టీ.. సినీ దర్శకుడు క్రిష్‌ను శుక్రవారం విచారించనున్న పోలీసులు

డ్రగ్స్‌ పార్టీకి క్రిష్‌ కూడా హాజరైనట్టు తెలిసి అతడిని విచారణకు పిలిచిన పోలీసులుకేసులో ఇప్పటికే పలువురి అరెస్ట్ హోటల్‌లో పనిచేయని సీసీ కెమెరాలు దర్యాప్తుకు అడ్డంకిగా మారిన వైనం హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు సినీ దర్శకుడు…

You cannot copy content of this page