మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు

2019 ఎన్నికల్లో “చెప్పు” గుర్తుతో పోటి చేసి, డక్ఔట్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు బీజేపీ పార్టీ నుండి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం.. వైసిపి నుండి ఇదేస్థానానికి మిథున్ రెడ్డి పోటీపడుతున్నారు..

బీజేపీపై పోటీకి విపక్ష నేతలు వణికిపోతున్నారు

కొంత మంది లోక్‌సభ సీటు మార్చుకున్నారు.. ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాల తీరు మారలేదు.. పదే పదే మా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలే చేస్తున్నారు.. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ తీరు మారలేదు. తోటి విపక్ష పార్టీలను కాంగ్రెస్‌ ఎదగనీయడం లేదు..…

అధిష్టానం ఆశీర్వదించి ఆదేశిస్తే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో YSRCP అభ్యర్థిగా పోటీకి సిద్ధం

అధిష్టానం ఆశీర్వదించి ఆదేశిస్తే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో YSRCP అభ్యర్థిగా పోటీకి సిద్ధం“మాకం జాన్ పాల్ ZPTC” గత 50 యేండ్లుగా రాజకీయ నేపథ్యం కలిగిన స్థానికుడు, నియోజకవర్గంలోని నాయకులందరితోనూ అనుకూలంగా ఉంటూ..స్థానిక మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు ఆశీర్వాదంతో ప్రస్తుతం త్రిపురాంతకం జడ్పిటిసిగా…

Other Story

You cannot copy content of this page