వృద్ధురాలుని ముక్కలుగా చేసి పెనకచర్ల డ్యామ్ లో!

అనంతపురం జిల్లా. గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం గ్రామానికి చెందిన ఓబులమ్మ(84)ను దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఆమె కుమార్తె హైదరాబాద్లో స్థిరపడింది. ఇటీవల…

Other Story

You cannot copy content of this page