ఏపీలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

ఏపీలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు Trinethram News : Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణాధికారి శాంతి…

వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ‘హమ్‌సఫర్ పాలసీ’ ప్రారంభం

Trinethram News : జాతీయ రహదారుల వెంబడి వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టిసారించిన కేంద్రప్రభుత్వం కీలక విధానాన్ని అందుబాటు లోకి తీసుకొచ్చింది.ఇందులో పరిశుభ్రమైన టాయిలెట్లు, బేబీ కేర్ రూమ్‌లతో పాటు మరిన్ని సౌలభ్యాలు కల్పిస్తూ ‘హమ్‌ సఫర్ పాలసీ’ని ఆవిష్కరించింది.…

Liquor Policy : ఏపీలో అక్టోబర్ 1నాటికి నూతన లిక్కర్ పాలసీ

New liquor policy in AP from October 1 Trinethram News : అమరావతీ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీని అమలు చేసేందుకు అధికారులు తప్పనిసరిగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నేడు ఎక్సైజ్ శాఖ సమీక్షలో భాగంగా…

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. సుప్రీం కోర్టులో తన కేసును తానే వాదించుకోబోతున్నారు

సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ నిమిత్తం ఆయన తరఫున ఆప్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోర్టు కేసు స్టేటస్‌లో ఆ విషయం బయటకు వచ్చింది. కాసేపట్లో సీజేఐ ధర్మాసనం ఎదుట కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం…

లిక్కర్ పాలసీ కేసు: ఢీల్లీ సీఎంను వెంటాడుతున్న ఈడీ, కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు జారీ

Trinethram News : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఏడోసారి సమన్లు అందాయి. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ ను…

Other Story

You cannot copy content of this page