Free Wi-Fi : ఆ విమానాల్లో 20 నిమిషాల పాటు ఉచిత వైఫై!

Free Wi-Fi for 20 minutes in those flights! Trinethram News : Jul 27, 2024, టాటా సంస్థకు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రయాణికుల సౌకర్యార్థం అంతర్జాతీయ విమానాల్లో కొత్త తరహా…

Heavy Rains : తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు: IMD

Heavy rains for five days in Telangana: IMD Trinethram News : Jul 18, 2024, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాగల 5 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు…

బాలిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

The girl’s family should be given a government job along with 50 lakhs gratuity పెద్దపల్లిలో జరిగిన ఘటనపైప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి. బాలిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు ప్రభుత్వ…

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించిన కోర్టు

ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్‌ను విచారించనున్న ఈడీ కేజ్రీవాల్‌ను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ ఇరువైపుల వాదనల అనంతరం ఆరు రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు

ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుమల: ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై విహరించనున్న స్వామివారు.. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ

రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది

Trinethram News : హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే…

వైజాగ్ లో కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొనున్న అల్లు అర్జున్

Trinethram News : విశాఖలో స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ అభిమాన హీరోని చూసేందుకు ఎయిర్ పోర్టుకు పోటెత్తిన ఫ్యాన్స్. పుష్ప రాజ్ నినాదాలతో హోరు. వైజాగ్ లో కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొనున్న అల్లు అర్జున్.

నేడు రేపు రెండు రోజుల పాటు విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

Trinethram News : అసెంబ్లీ,పార్లమెంటుకు పోటీ చేసే ఆశావహ అభ్యర్దులతో ముఖాముఖి.. ఈరోజు మద్యాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపి, ఎమ్మెల్యేకి పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో ముఖాముఖి.. ఎల్లుండి శ్రీకాకుళం, అరకు, ఒంగోలు,…

ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భూకంపం

ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదు.. జమ్మూకశ్మీర్‌, ఇస్లామాబాద్‌లోనూ కంపించిన భూమి.. పంజాబ్‌, ఛండీగఢ్‌, ఘజియాబాద్‌లోనూ భూకంపం.

న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగే ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత వహించనున్నారు.

ఇది మూడవది, మొదటిది జూన్ 2022లో ధర్మశాలలో మరియు రెండవది ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగినది.. న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగే ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత వహించనున్నారు. ఇది మూడవది, మొదటిది జూన్…

Other Story

You cannot copy content of this page