JEE : రేపు జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తున్నారా ? ఎన్టీఏ కీలక మార్గదర్శకాలు

రేపు జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తున్నారా ? ఎన్టీఏ కీలక మార్గదర్శకాలు … Trinethram News : Andhra Pradesh : ఈ ఏడాది జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షలకు రంగం సిద్దమవుతోంది. ఈ పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులకు…

NEET 2025 : ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్‌ మోడ్‌లోనే నీట్‌ యూజీ 2025 పరీక్ష! కేంద్రం వెల్లడి

ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్‌ మోడ్‌లోనే నీట్‌ యూజీ 2025 పరీక్ష! కేంద్రం వెల్లడి Trinethram News : ఎంబీబీఎస్ తో సహా పలు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష నిర్వహణపై కేంద్రం…

విద్యాసంస్థల ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్

విద్యాసంస్థల ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్ త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల పోస్టర్ ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు.…

Gurukula Entrance Test : గురుకుల ప్రవేశ పరీక్ష కు దరఖాస్తు చేసుకోండి

గురుకుల ప్రవేశ పరీక్ష కు దరఖాస్తు చేసుకోండి తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న గురుకులలో 5 వ తరగతి మరియు 6వ తరగతి నుంచి 9వ తరగతి మిగిలిన సీట్ల కు ప్రవేశ పరీక్ష ను నిర్వహిస్తున్నాం అని…

గ్రూప్-2 పరీక్ష కేంద్రాలను సందర్శించారు ఐఏఎస్,ఐపీఎస్ అధికారలు

గ్రూప్-2 పరీక్ష కేంద్రాలను సందర్శించారు ఐఏఎస్,ఐపీఎస్ అధికారలు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్ పి నారాయణ రెడ్ది సోమవారం పట్టణం లో గర్ల్స్ హై స్కూల్, నాగార్జున హై స్కూల్,…

Group2 : గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు Trinethram News : నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతిస్తున్నారు. సెల్…

కమీషనరేట్ పరిధిలోని గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బన్స్ అమలు పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్

కమీషనరేట్ పరిధిలోని గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బన్స్ అమలు పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., గ్రూప్ – II పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు. కమీషనరేట్ పరిధిలో 66 పరీక్షా కేంద్రాలలో…

గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

మహబూబాబాద్ జిల్లాతేది:12.12.2024 గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గ్రూప్ – II రాత పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు పరీక్ష కేంద్రాల వద్ద…

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ జిల్లాలో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది జిల్లాలో మొత్తం 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు…

RRB : పరీక్ష తేదీలను మార్చిన ఆర్‌ఆర్‌బీ

పరీక్ష తేదీలను మార్చిన ఆర్‌ఆర్‌బీ Trinethram News : Nov 22, 2024, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ పరీక్షల తేదీలను మళ్లీ మార్చింది. ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ల డిసెంబర్ 2,3,9,12,13 తేదీల్లో జరగనుంది. జేఈ అండ్ అదర్స్ పరీక్షను డిసెంబర్…

Other Story

You cannot copy content of this page