Vivek Venkataswamy : మృతుల కుటుంబాలకు వివేక్​ వెంకటస్వామి పరామర్శ

Vivek Venkataswamy’s condolences to the families of the deceased గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖనిలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి గురువారం పరామర్శించారు. స్థానిక హనుమాన్​ నగర్​లో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య…

దేవినేని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శ

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి…

తమ్మినేని కి మంత్రి పొంగులేటి పరామర్శ

తమ్మినేని కి మంత్రి పొంగులేటి పరామర్శ లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

Trinethram News : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు:- కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ…• ఎమ్మిగనూరు నియోజకవర్గం, గోనెగండ్ల మండలం, బండమీది అగ్రహారం గ్రామంలో సుధాకర్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 12-09-2023న గుండెపోటుతో మృతిచెందిన…

విశాఖ మెడికవర్ హాస్పటిల్ లో జాయిన్ అయిన తమ్మినేని ని పరామర్శ చేసిన వై వీ సుబ్బారెడ్డి

Trinethram News : విశాఖ మెడికవర్ హాస్పటిల్ లో జాయిన్ అయిన తమ్మినేని ని పరామర్శ చేసిన వై వీ సుబ్బారెడ్డి తమ్మినేని సీతారాం స్వల్ప అస్వస్థతకు గురై గురువారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న మెడికవర్ హాస్పటిల్ లో…

కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ

కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శబెంగుళూరు:- కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగుళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు.…

You cannot copy content of this page