పొగాకు, పాన్ కు జై కొట్టి విద్యకు నై కొట్టిన విద్యార్థులు

దేశంలో గత పదేళ్లలో పాన్, పొగాకు తదితర పదార్థాల వినియోగం పెరిగినట్లు ది హౌజ్ హోల్డ్ కన్జమ్హప్షన్ ఎక్స్పెండీచర్ సర్వేలో తేలింది. ‘రూరల్లో 3.21%గా (2011-12) ఉన్న వీటి వినియోగం 3.79%కు (2022-23) పెరిగింది.అర్బన్ లో 1.61% నుంచి 2.43%కు చేరింది.…

You cannot copy content of this page