నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల

నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల నేటి నుంచి రెండు వారాల పాటు సుమారు 78.94 లక్షల మంది మహిళల ఖాతాలో రూ.6,394.80 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం.. నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ లో ఈ కార్యక్రమానికి…

నేడే ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితా

నేడే ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితా అమరావతి.. నేడు ఓటర్ల తుదిజాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. గతేడాది ప్రకటించిన ముసాయిదా జాబితాల్లో పెద్దఎత్తున అక్రమాలు వెలుగుచూడటంతో తప్పులను సరిదిద్దాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి.. ఎట్టకేలకు స్పందించిన ఎన్నికల…

నేడే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్?

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలనోటిఫికేషన్❓️ Trinethram News : హైదరాబాద్:జనవరి 11తెలంగాణలో ఎంఎల్‌ఎ కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్‌సి ఉప ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఎల్‌ఎలుగా ఎన్నికైన…

అంగన్వాడీలకు డెడ్ లైన్ నేడే.! ఏం జరుగుతోందని సర్వత్రా ఉత్కంఠ?

Trinethram News : 8th Jan 2024 : ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలకు డెడ్ లైన్ నేడే.! ఏం జరుగుతోందని సర్వత్రా ఉత్కంఠ? ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడిల సమ్మె పై ఉత్కంఠ నెలకొంది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం. వారు విధుల్లో చేరేందుకు…

నేడే పారిశుధ్య కార్మికులు

Trinethram News : 6th Jan 2024 నేడే పారిశుధ్య కార్మికులుమున్సిపల్ కార్యాలయాల ముట్టడింపు ఆంధ్ర ప్రదేశ్ లో నేడు అన్ని మున్సిపల్ కార్యాలయాలు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ పిలుపునిచ్చింది. తమ డిమాండల పరిష్కార నిమిత్తం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు…

నేడే కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం

నేడే కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్:డిసెంబర్ 28ఇవాళ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది.. ఈ సభకు కాంగ్రెస్…

నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ

Congress: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ.. Nagpur: ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ…

నేడే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. ఓటు వేయనున్న 39వేల మంది కార్మికులు

Singareni | నేడే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. ఓటు వేయనున్న 39వేల మంది కార్మికులు.. Telangana.. సింగరేణిలో ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌.. ఆరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో బ్యాలెట్‌ పద్ధతిలో ఎలక్షన్లు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల…

నేడే దుబాయిలో ఐపీఎల్ వేలం పాట

నేడే దుబాయిలో ఐపీఎల్ వేలం పాట ఐపీఎల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మినీ వేలం పాట ఈ రోజు దుబాయ్ లో జరగనుంది. ఈ మినీ ఐపీఎల్ వేలం పాట దుబాయ్ లోని కోకా కోలా అరీనా…

You cannot copy content of this page