Rythu Runamafi : 7000 Thousand : బిగ్ అలర్ట్… నేడే రుణమాఫీ నిధులు విడుదల రైతుల ఖాతాలోకి 7 000 వేల కోట్లు

Big Alert… 7000 thousand crores in the farmers’ account released today from loan waiver funds Trinethram News : తెలంగాణ : Rythu Runamafi :తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా…

Indian Team : శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన!

Tour of Sri Lanka.. Today is the announcement of the Indian team! Trinethram News : Jul 18, 2024, ఈనెల 27 నుంచి టీ20 సిరీస్, ఆగస్ట్ 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్నాయి. శ్రీలంక…

EAPCET : EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. నేడే లాస్ట్ డేట్

EAPCET Certificate Verification.. Today is the last date Trinethram News : Telangana : Jul 13, 2024, తెలంగాణలో EAPCET కౌన్సెలింగ్ లో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు నేటితో (జులై 13) ముగియనుంది. ఆప్షన్ల నమోదుకు…

Sunita Williams : సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర నేడే

Today is Sunita Williams’ space flight భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో సారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్లో మరో వ్యోమగామి విల్మెర్తో…

నేడే ఎమ్మెల్సీ పోలింగ్

MLC polling today Trinethram News : ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తిఉదయం 8 గంటలకే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం1,23,985 మంది ఓటర్లు..173 పోలింగ్‌ కేంద్రాలు.. సీసీ కెమెరాలు, పటిష్ట భద్రత నడుమ పోలింగ్‌కు ఏర్పాట్లునేడు పోలింగ్‌…

గద్దెపైకి నేడే సమ్మక్క తల్లి రాక

Trinethram News : ములుగు జిల్లా:ఫిబ్రవరి 22డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ మేడారం గద్దెపైకి బుధవారం చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం బుధవారం ఉదయం ఆమె…

నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం

Trinethram News : Farmers Protest: నేడు భారత్​ బంద్​ కు సంయుక్త కిసాన్​ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ భారత్​ బంద్ ​ని అత్యంత కీలకంగా…

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ.. నేడే నామినేషన్ దాఖలు

Rajya sabha elections: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు.. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి..…

నేడే కేసీఆర్ ‘చలో నల్గొండ’.. భారీ ఏర్పాట్లు

Trinethram News : నల్గొండలో బీఆర్ఎస్ మంగళవారం తలపెట్టిన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభతో కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకు రానున్నారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో బీఆర్ఎస్ సభ…

నేడే డీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 6100 టీచర్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. పరీక్షల నిర్వహణ పై నిన్న విద్యాశాఖ ఉన్నతాధికారులతో…

You cannot copy content of this page