అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుంచి దూకిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి
మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
విజయ సంకల్ప యాత్ర పేరుతో బండి సంజయ్ యాత్ర కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో బండి సంజయ్ యాత్ర లోక్సభ ఎన్నికలు జరిగే వరకు యాత్ర చేయాలని
హైదరాబాద్ : రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై రవాణాశాఖ దృష్టి
గడువులోగా తమ పాన్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయని డిఫాల్టర్ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11.48
అన్నమయ్య జిల్లా ములకలచెరువు రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి రైలు నుంచి కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన
● ఏప్రిల్ 26 వరకూ వివాహాల కోలాహలం ● 3 నెలల్లో 30 ముహూర్తాలు ● ఆ తర్వాత మూఢం, శూన్య మాసం ● తిరిగి శ్రావణంలోనే
ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉన్న విల్గామ్ ఆర్మీ క్యాంప్ కు చెందిన సైనికులు భారీ హిమపాతం మధ్య ఒక గర్భిణిని రక్షిత ప్రాంతానికి తరలించారు. శనివారం
మెదక్ : కాంగ్రెస్ తరఫున మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. ఆశావహుల నుంచి ఆ పార్టీ అధిష్ఠానం దరఖాస్తులను
హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు కొద్దిరోజులుగా హైదరాబాద్ లో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు రేపటి నుంచి రా కదలిరా సభల్లో పాల్గొననున్న చంద్రబాబు
You cannot copy content of this page