త్వరలో ఎంపీ మాగుంట రాజీనామా

Trinethram News : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంపై సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు… ఆయన త్వరలోనే వైసీపీని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఆయనను బుజ్జగించేందుకు…

జిల్లాల పున:పరిశీలనకు త్వరలో కమిషన్: మంత్రి ఉత్తమ్

గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా విభజించింది. దీన్ని సరిచేయడానికి త్వరలో ఓ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నాం.. ఆ కమిషన్ జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వాహనదారులకు శుభవార్త.. త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు !

Trinethram News : దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు అదిరిపోయే శుభవార్త అందింది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నట్లు సమాచారం అందుతోంది. ముడిచములు ధరలు దిగిరావడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వాహన ఇంధనాల రిటైల్ అమ్మకాలపై మార్జిన్లు గత కొన్ని…

త్వరలో నటుడు విజయ్‌ కొత్తపార్టీ?

కొత్త పార్టీ పెట్టబోతున్న స్టార్ హీరో..? సినిమాలకు గుడ్ బై చెబుతాడా? త్వరలో నటుడు విజయ్‌ కొత్తపార్టీ? ప్రముఖ నటుడు విజయ్‌ త్వరలో కొత్తపార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. తమిళ చిత్రసీమలో నటనతో ప్రజలు, అభిమాన సంఘాలను ఆకట్టుకుంటూ అనేక సంక్షేమ…

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్ హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొత్త రేషన్‌కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరించాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది.…

తెలంగాణ త్వరలో సర్పంచుల పదవి కాలం ముగింపు

తెలంగాణ త్వరలో సర్పంచుల పదవి కాలం ముగింపు. 16 రోజుల్లో సర్పంచ్ పదవి ముగింపు. సర్పంచుల పదవీకాలం మరో 16 రోజుల్లో ముగియనుండగా ప్రత్యేక అధికారులు గ్రామ పాలనను పర్యవేక్షించనున్నారు. మండల పరిషత్ సూపరిండెంట్, జూనియర్ ఇంజినీర్లు, వ్యవసాయ అధికారులు, విస్తరణ…

త్వరలో కొత్తగా ముద్రించనున్న 500 రూపాయలు నోటుపై అయోధ్య శ్రీరాముని ఫోటో

త్వరలో కొత్తగా ముద్రించనున్న 500 రూపాయలు నోటుపై అయోధ్య శ్రీరాముని ఫోటో ముద్రించనున్న కేంద్ర ప్రభుత్వం.

ఫ్రీ డేటా ఇక లేనట్లే.. త్వరలో 5జీకి ఛార్జీలు

ఫ్రీ డేటా ఇక లేనట్లే.. త్వరలో 5జీకి ఛార్జీలు Trinethram News : 5జీ సేవల కోసం ఎయిర్‌టెల్‌, జియో త్వరలో రుసుములు వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దేశంలో…

త్వరలో విశాఖ పట్నం నుంచి సింగపూర్ కి క్రూయిజ్ సేవలు

త్వరలో విశాఖ పట్నం నుంచి సింగపూర్ కి క్రూయిజ్ సేవలు ప్రపంచ పర్యాటక రంగంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. చెన్నై నుంచి విశాఖ మీదగా సింగపూర్ క్రూయిజ్ సేవలు మార్చిలో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం లిట్టోరల్ క్రూయిజ్ లిమిటెడ్ తో…

80 కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ -త్వరలో 1000 ఎలక్ట్రీక్ బస్సులు

80 కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ -త్వరలో 1000 ఎలక్ట్రీక్ బస్సులు నిత్యం ప్రజలకు ఏదొక మార్గంలో చేరువలో ఉంటున్న సంస్థ ఈసారి అధునాతన బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్​లోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద 80 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ…

You cannot copy content of this page