Ration Card : రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు త్వరలోనే జారీ చేస్తాం

Ration cards will be issued soon to those who do not have ration cards వాన కాలం పంట నుండి రైతులకు 500/- రూపాయల బోనస్ ఇస్తాం.. రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు త్వరలోనే…

Job Recruitment : ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం

SC classification will be implemented in job recruitment Trinethram News : Telangana : సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో ముందు ఉంటాం.. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం…

ANMs : రెండవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేసేవరకు పోరాటం చేస్తాం

We will fight until the second ANMs are made regular కమీషనర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ వెల్లడి. హైదరాబాద్ జిల్లాతేదీ 18 జూలై త్రినేత్రం న్యూస్ ప్రతినిధి…

Madaleswara Swamy Temple : గోదావరిఖనిలో మడలేశ్వర స్వామి ఆలయానికి కృషి చేస్తాం

We will work hard for Madaleswara Swamy Temple in Godavarikhani కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రజక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు గోదావరిఖని…

Minister Uttam : కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం మంత్రి ఉత్తమ్

Minister Uttam will speed up the Kaleshwaram repair work జూన్ 07, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. అధికారులతో కలిసి ఆయన సుందిళ్ల బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం…

చివరిగింజ వరకు కొనుగోలు చేస్తాం: భట్టి

Will buy to the last grain: Bhatti హైదరాబాద్: ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదని, తాము వర్షాలకు తడిచిన…

పేదరిక నిర్మూలన కోసం పని చేస్తాం: BCY పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి సంకూరి మహాలక్ష్మి

Trinethram News : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భారత చైతన్య యువజన పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ ప్రత్తిపాడు సమన్వయకర్త సంకూరి మహాలక్ష్మి తెలిపారు. గురువారం లక్ష్మీపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్తిపాడు పరిధిలో తాగునీటి సమస్య…

ఇంటింటి సర్వే చేస్తాం: భట్టి

తెలంగాణలో ఇంటింటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో జరిగిన బీసీ కుల గణన తీర్మానం సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి కులాల లెక్కలు తీస్తాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలను…

You cannot copy content of this page