BRS party from Congress : బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల కు ఎదురు దెబ్బ

A blow to MLAs who joined Congress from BRS party Trinethram News : Telangana : పార్టీమారిన ఎమ్మెల్యే ల అనర్హత పిటీషన్ లపై తెలంగాణ హైకోర్టు తీర్పు నాలుగు వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ…

TDP : టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు

Eluru Mayor Sheikh Noor Jahan’s couple joined TDP కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ అమరావతిః ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో వైఎస్సార్…

ప్రేరణ’ఆధ్వర్యంలో. పాఠశాలలో చేరిన ఇద్దరు బాలలు

Under inspiration’. Two boys joined the schoolTrinethram News : చెంగిచర్ల మండల పరిషత్ ఉన్నత పాఠశాల లో ఇద్దరు స్కూల్ డ్రాపౌట్ బాలలను ప్రేరణ అధ్యక్షులు డా.అక్కె నపల్లి లక్ష్మణాచారి చేర్పించారు.ఇటీవల LB నగర్ నుండి వలస వచ్చి…

ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో భార్య

The star hero’s wife who was admitted to the hospital Trinethram News : Jul 03, 2024, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ భార్య, నటి షాలిని ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా ఆమెకు మంగళవారం…

Tamil Nadu adulterated liquor : తమిళనాడు కల్తీ సారా వ్యవహారంలో 26కు చేరిన మృతుల సంఖ్య! మరో 30 మందికి సీరియస్‌

Death toll rises to 26 in Tamil Nadu adulterated liquor affair! 30 others are serious కల్తీ సార వ్వవహారం తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో గంటగంటకు మరణాల సంఖ్య పెరుగుతుంది.…

Gold Reached India : భారత్‌కు చేరిన లక్ష కిలోల బంగారం

One lakh kilos of gold reached India Trinethram News : ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్ పసిడి పరుగులు తీస్తూ భారత్‌కు చేరుకుంది. ఒకటి కాదు రెండు కాదు. అక్షరాలా లక్ష కిలోల బంగారం.. భారత గడ్డపై…

32కు చేరిన గేమింగ్ జోన్ మృతుల సంఖ్య

The death toll in the gaming zone has reached 32 రాజ్ కోట్: గుజరాత్‌ లోని రాజ్‌కోట్‌లో టీఆర్పీ గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 32కు చేరింది. డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోవడం తో డీఎన్ఏ…

వైసీపీలో చేరిన పోతిన మహేష్

Trinethram News : విజయవాడ పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పోతిన మహేష్…

తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట..ఇండ్లలోకి చేరిన నీరు

Trinethram News : నిజామాబాద్ జిల్లా :-నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో నిజాంసాగర్‌ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్ట తెగిపో యింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చిచేరింది.…

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్

Trinethram News : కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన ఇంచార్జ్ దీపాదాస్ మున్షి పురాణం సతీష్ చేరిక సందర్భంగా పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి అభ్యర్థి వంశీ కృష్ణా

Other Story

You cannot copy content of this page