AITUC : ఏఎన్ఎం పోస్టుల సంఖ్యను పెంచాలని, గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రికి ఏఐటీయూసీ వినతి

ఏఎన్ఎం పోస్టుల సంఖ్యను పెంచాలని, గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రికి ఏఐటీయూసీ వినతి త్రినేత్రం న్యూస్ హనుమకొండ ప్రతినిధి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో వెల్లడించిన పోస్టులకు అదనంగా పోస్టులను పెంచడం…

పాడేరు ప్రాంతంలో తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి – రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్

పాడేరు ప్రాంతంలో తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి – రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : పాడేరు ప్రాంతంలో తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి,…

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ మరియు బేసిక్ పే అమలు చేయాలని ఎన్ హెచ్ ఎం

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ మరియు బేసిక్ పే అమలు చేయాలని ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి21 నవంబర్ 2024…

CITU : ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని గోదావరిఖని బస్ డిపో ముందు సి.ఐ.టి.యూ. ధర్నా

ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని గోదావరిఖని బస్ డిపో ముందు సి.ఐ.టి.యూ. ధర్నా. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ముందు ధర్నాలు చేయాలని పిలుపునివ్వడం…

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను విజయవంతం చేయాలని

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తయిన సందర్భంగా జిల్లాలో ప్రజాపాలన కళా యాత్రను తెలంగాణ సాంస్కృతిక సారథి…

ఎస్.ఐ శ్రీరాముల శ్రీను బలవణ్మరణానికి కారణమైన సిఐ కంది జితేందర్ రెడ్డిని అరెస్టు చేయాలని

ఎస్.ఐ శ్రీరాముల శ్రీను బలవణ్మరణానికి కారణమైన సిఐ కంది జితేందర్ రెడ్డిని అరెస్టు చేయాలని వీసీ కె పార్టీ పెద్దపల్లిజిల్లా కన్వీనర్ బొజ్జపెల్లి సురేష్ డిమాండ్. పెద్దపెల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఎస్.ఐగా విధులు…

రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.

రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. Trinethram News : హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం.…

Lord Ganesha : నవ రాత్రులు నియమ నిష్టలతో పూజించిన వినాయకులను ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయాలని

To immerse the Lord Ganesha, who is worshiped with devotion, in the peaceful atmosphere of Nava Ratri పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కోరారుపెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్…

Venuswamy : వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

Court order to register a case against Venuswamy Trinethram News : Hyderabad : ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని.. వేణుస్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై…

Gaddam Prasad Kumar : మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని విద్యా బోధన చేయాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు

Legislature Speaker Gaddam Prasad Kumar advised the teachers to take the inspiration of Mahaneyas and teach education Trinethram News : వికారాబాద్, సెప్టెంబర్ 5: గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డాక్టర్ సర్వేపల్లి…

Other Story

You cannot copy content of this page