Law : త్వరలో చట్ట సవరణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

The state government is going to amend the law soon Trinethram News : ఏపీలో ఇకపై విశ్వ విద్యాలయాలన్నింటికీ ఒకే చట్టం ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి భారీగా సవరణలపై ఫోకస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్థానంలో బోర్డు ఆఫ్…

Railway Line : వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్

Railway line to be established via Vikarabad, Parigi, Kodangal, Narayanapet and Maktal Trinethram News : వికారాబాద్అ : సెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను వివరించిన…

White Paper : నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

The AP government is going to release the third white paper today Trinethram News : ఏపీలో కొలువుదీరన కొత్త ప్రభుత్వం మంగళవారం మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను…

ISRO : ఆస్ట్రేలియా అతిపెద్ద శాటిలైట్‌ను లాంచ్ చేయనున్న ఇస్రో!

ISRO to launch Australia’s largest satellite! Trinethram News : Jun 26, 2024, ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిన ఇస్రో మరో ఘనత సాధించనుంది. ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. స్పేస్ మెషీన్స్ కంపెనీ…

నేడు వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాని మోడీ

Trinethram News : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి నేడు ( మంగళవారం ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల…

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న స్మగ్లర్ వీరప్పన్ కూతురు

Trinethram News : తమిళనాడు : గంధపు చెక్కలు, ఏనుగు దంతాల,స్మగ్లర్ వీరప్పన్ ను ఎన్ కౌంటర్ చేసి చాలా ఏళ్లు గడుస్తున్నా ఆయనను ఎవరూ మర్చిపోలేదు. ఆయన జీవిత చరిత్రపై పలు సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా ఆయన కూతురు…

రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కవిత

Trinethram News : హైదరాబాద్ : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆమె తరఫున భర్త అనిల్ పిటిషన్…

ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ.. హాజరుకానున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు

మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈ నెల 8న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన ఎంజీబీఎస్‌- ఫలక్‌నుమా మార్గానికి శంకుస్థాపన చేయనున్న సీఎం

You cannot copy content of this page