ఆసుపత్రులలో నిరంతరాయ విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు

Special measures for monitoring uninterrupted power supply in hospitals ఆసుపత్రులలో నిరంతరాయ విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు పెద్దపల్లి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ బొంకూరి సుదర్శన పెద్దపల్లి, మే -23: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలోని…

అది తప్పుడు ప్రచారం – ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు: సీఈవో

Trinethram News : చెరగని సిరా ద్వారా ఇంటి వద్దే మార్కు చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అని ఎంకే మీనా స్పష్టం చేశారు.…

పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు బాపట్ల డిఎస్పీ వెంకటేశులు

బాపట్ల పట్టణం,రూరల్,సబ్ డివిజన్ పరిధిలో బార్ షాపుల యజమానులు రాత్రి 11 లోపు షాపులు మూసివేయాలని .. ప్రజలు ఎవరు కూడా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరం. మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు…

డబల్ ఎంట్రీలు తొలగించకపోతే బూత్ స్థాయి అధికారులపై కఠిన చర్యలు తప్పవు

ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు, డబల్ ఎంట్రీలు తొలగించకపోతే బూత్ స్థాయి అధికారులపై కఠిన చర్యలు తప్పవు… ఇప్పటికే 50 మంది బిఎల్ఓ లకు షోకాస్ నోటీసులు ఇచ్చాం.. ఒక పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు మించకుండా చర్యలు తీసుకోవాలి……

ఎన్నికల నిర్వహణ కోసం నిర్దుష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది

రాజమహేంద్రవరం, తేదీ: 10.2.2024 పెండింగ్ దరఖాస్తులు ఫిబ్రవరి 15 నాటికిపరిష్కారిస్తాం పోలింగ్ సిబ్బంది డేటా నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తాం కనీస మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు పూర్తి చేశాం ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల…

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో వాటిని నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది

హైదరాబాద్‌: హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో వాటిని నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ జాతీయ రహదారిపై రాష్ట్ర…

ఓటర్ లిస్ట్ అలసత్వంపై కలెక్టర్ చర్యలు

Trinethram News : పల్నాడు:ఓటర్ లిస్ట్ అలసత్వంపై పల్నాడు జిల్లా కలెక్టర్ తోలేటి శివ శంకర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు బి.ఎల్.ఓ.లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈపూరు మండలం ముప్పాళ్ల మహిళా పోలీస్ మొగిలి గిరిజ, వినుకొండ మండలం…

గవర్నర్ చర్యలు తీసుకోండి

గవర్నర్ చర్యలు తీసుకోండి.. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100ఎకరాల భూములను.. హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో తనపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

గ్యాస్ సిలిండర్ పై అదనపు ఛార్జీలు తీసుకుంటే కఠిన చర్యలు

గ్యాస్ సిలిండర్ పై అదనపు ఛార్జీలు తీసుకుంటే కఠిన చర్యలు ఆంధ్ర ప్రదేశ్ : గ్యాస్ పంపిణి దారులు వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. డెలివరీ పాయింట్ దూరంగా ఉన్నందున అదనపు…

కబ్జాలపై నిర్లక్ష్యం వద్దు- కోర్ట్ పత్రాలంటూ కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి

కబ్జాలపై నిర్లక్ష్యం వద్దు- కోర్ట్ పత్రాలంటూ కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరం, సురారం,జగతగిరిగుట్ట ప్రాంతంలో కొద్దిమంది కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా…

Other Story

You cannot copy content of this page