జగిత్యాలలో గ్రామ రభస

జగిత్యాలలో గ్రామ రభస జగిత్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన గ్రామ సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది , రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ప్రజలు…

గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాళ్ళు మొక్కిన మహిళ

గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాళ్ళు మొక్కిన మహిళ Trinethram News : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కంట తడి పెట్టిన మహిళ ఆత్మీయ భరోసాలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లలో అర్హులైన…

Harish Rao : సిద్దిపేట పట్టణం గాడిచర్లపల్లి 15 వ వార్డ్ లో నిర్వహించిన వార్డ్ సభలో ( గ్రామ సభలో) పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నమన్నారు,ఇప్పుడు అందరికీ పంగనామాలు పెడుతున్నారు. నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారి 30, 40 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్ లైన్…

గ్రామ సభలో అధికారుల ను ప్రశ్నిస్తున్న జర్పుల శంకర్

గ్రామ సభలో అధికారుల ను ప్రశ్నిస్తున్న జర్పుల శంకర్ డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.డిండి మండల పరిధిలోని ప్రతాప్ నగర్ గ్రామపంచాయతీ గ్రామసభలో అధికారులను జర్పుల శంకర్ అధికారులను ప్రశ్ని స్తూ నేను గత కొన్ని సంవత్సరాలుగా అప్లై చేసిన, ఇప్పటి ప్రజా…

గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు

గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు Trinethram News : Andhra Pradesh : ఆదాయ ప్రాతిపదికతతోపాటు జనాభా ప్రాతిపదికనను జోడించి కొత్త గ్రేడ్లు గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు… గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమన్వయం అధ్యయనం చేసి…

వీద్యుత్ ట్రాన్స్ ఫారం తొ ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు

వీద్యుత్ ట్రాన్స్ ఫారం తొ ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు ధర్మసాగర్ జనవరి 12(త్రినేత్రం న్యూస్ ): ధర్మసాగర్ ఎస్సీ కమిటీ హాల్ వద్ద ట్రాన్స్ పారం వేరే చోటు కు మార్చాలని 11 వ వార్డ్ గ్రామ ప్రజలు కోరుచున్నారు…

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ Trinethram News : Andhra Pradesh : Jan 11, 2025, ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం రేషనలైజేషన్ అమలు చేయనుంది. కనీసం 2500 మంది జనాభాకి ఒక…

కరకుదురు గ్రామ ప్రజల చిరకాల వాంఛ, నెరవేర్చనా, మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

కరకుదురు గ్రామ ప్రజల చిరకాల వాంఛ, నెరవేర్చనా,మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం పెదపూడి: త్రినేత్రం న్యూస్అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులను, గ్రామ ప్రజలకు గౌర…

గ్రామ రెవెన్యూ రైతు సభ

తేదీ: 02/01/2025.గ్రామ రెవెన్యూ రైతు సభ.తిరువూరు నియోజకవర్గం: (త్రినేత్రం న్యూస్): విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, తెల్లదేవరపల్లిలో గ్రామ రైతుసభ జరిగింది. ఈ సభలో రైతులకు సంబంధించిన భూమి యొక్క పాస్ పుస్తకం లో సర్వే నంబర్లు,…

గ్రామ రెవెన్యూ రైతు సభ

తేదీ: 31/12/2024.గ్రామ రెవెన్యూ రైతు సభ.ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం) న్యూస్. ప్రతినిధి ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , చుండ్రుపట్ల గ్రామ సచివాలయంలో మీ భూమి- మీ హక్కు గ్రామ రెవెన్యూ సదస్సు జరిగింది. మండల…

Other Story

You cannot copy content of this page