Padma Awards : గణతంత్ర దినోత్సవ సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

గణతంత్ర దినోత్సవ సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం Trinethram News : న్యూ ఢిల్లీ వారి వివరాలు…. సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్‌)కు పద్మశ్రీ. హర్విందర్‌ సింగ్‌కు పద్మశ్రీ. భీమ్‌ సింగ్‌ భావేశ్‌ (బీహార్‌)కు పద్మశ్రీ. పి.దక్షిణా మూర్తి ( పుదుచ్చేరి),…

రేపు జరుగబోయే గణతంత్ర దినోత్సవo సందర్బంగా పరెడ్ రిహార్సల్స్, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు IPS

రేపు జరుగబోయే గణతంత్ర దినోత్సవo సందర్బంగా పరెడ్ రిహార్సల్స్, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు IPS Trinethram News : రేపు జరగబోయే గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పరేడ్ రిహార్సల్స్ ను,…

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ఆదివారం జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయన గురువారం రాత్రికి భారత్‌కి వచ్చారు. ఇండోనేషియా దేశాధినేత భారత్‌…

గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ ఫోటో పెట్టండి

గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ ఫోటో పెట్టండి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మాల మహానాడు వికారాబాద్ జిల్లా కమిటీఆధ్వర్యంలో జనవరి 26 న ఆదివారం నాడు జరిగే76వగణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు,కార్యాలయాలలో,…

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు అదనపు కలెక్టర్ డి.వేణు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు అదనపు కలెక్టర్ డి.వేణు పెద్దపల్లి, జనవరి -20 : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలో నిర్వహించు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం…

సీపీఐ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబురాలు

సీపీఐ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబురాలు. సీపీఐ, ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి తరపున షాపూర్ నగర్,ఐడీపీఎల్, జగతగిరిగుట్ట, మక్దుం నగర్,గుబురుగుట్ట ,ఆస్బెస్టాస్ కాలనీ,హెచ్ఏంటీ ల లో 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా త్రివర్ణపతకాలను ఎగురవేయ్యడం జరిగింది.ఈ…

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ లో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో డిప్యూటీ…

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నాయకులు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నాయకులు … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ నగర పాలక సంస్థ కార్యాలయం, ప్రగతి నగర్ గ్రీన్ బావర్చి, నిజాంపేట్ గ్రామ పంచాయతీ వద్ద, ప్రగతి నగర్, మధుర నగర్, నిజాంపేట్…

ఘనంగా గణతంత్ర వేడుకలు!

ఘనంగా గణతంత్ర వేడుకలు!! జాతీయ జెండాను ఆవిష్క‌రించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను…

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన కార్పొరేటర్

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన కార్పొరేటర్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ పరిధిలో శ్రీనివాస్ నగర్ లో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, రాఘవేంద్ర…

Other Story

You cannot copy content of this page