Cricket Tournament : క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన శ్రీను బాబు

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన శ్రీను బాబు రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగిరి మండలంలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో రామగిరి మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభావతి శ్రీపాద రావు…

ఉల్లాసంగా క్రికెట్ ఆడుతున్న శాసనసభ్యులు

తేదీ : 14/01/ 2025.ఉల్లాసంగా క్రికెట్ ఆడుతున్న శాసనసభ్యులు.ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ప్రజలందరకు భోగి , సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ…

క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన ఆల్ చైతన్య యువజన సంఘం

క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన ఆల్ చైతన్య యువజన సంఘం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలో మధుగుల్ చి ట్టంపల్లి గ్రామంలో క్రికెట్ మ్యాచ్ ఆడడం జరిగింది ఆల్ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో సి హెచ్…

కోరుకంటి ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం

కోరుకంటి ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కోరుకంటి ప్రిమియర్ లీగ్ 4 సేషన్ క్రికెట్ పోటీలు సోమవారం జనగామ 9 వ డివిజన్ లో ప్రారంభమైయ్యాయు. ఈ టోర్నమెంట్ లో 24 జట్లు పాల్గొన్ననున్నాయు.…

క్రికెట్ క్రీడాకారులు అందరు పాల్గొనలి

క్రికెట్ క్రీడాకారులు అందరు పాల్గొనలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్తేదీ:-13-1-2025 సోమవారం నాడు ఉదయం 08:30 AM గంటలకి క్రీడాకారుడు అయినా Late చాకలి.మల్లేశం గుర్తుగా,జ్ఞాపకంగా మన గ్రామంలో వున్నా అన్ని యూత్ మరియు అందరూ క్రికెట్ క్రీడాకారులు పాల్గొని…

Match Ball Cricket Tournament : మ్యాచ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్” లో విజేతగా నిలిచిన బాపట్ల జిల్లా పోలీస్ జట్టు

Trinethram News : బాపట్ల జిల్లా తేది:11.11.2024. మ్యాచ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్” లో విజేతగా నిలిచిన బాపట్ల జిల్లా పోలీస్ జట్టు జిల్లా పోలీస్ జట్టు సభ్యులను అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ బాపట్ల క్రికెట్ అసోసియేషన్…

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్యువత చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఈరోజు…

ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొంతం శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్

పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొంతం శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా గెలుపొందిన జట్లకు శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి అనంతపురం నాయకులతో కలిసి బహుమతులు అందించిన పెద్దపల్లి శాసనసభ్యులు…

భోగాపురం లో క్రికెట్ స్టేడియం

భోగాపురం లో క్రికెట్ స్టేడియం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పలు వ్యాపార సంస్థల ఏర్పాటు, విశాఖ సమీపాన భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. తాజాగా, అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. Trinethram News : భోగాపురం…

Cricket Tournament : దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీకి సర్వం సిద్ధం

All set for Duleep Trophy Cricket Tournament నేటి నుంచి ఆర్డీటీ స్పోర్ట్స్‌ విలేజ్‌లో మ్యాచ్‌లు ప్రారంభంఏర్పాట్లను పరిశీలించిన ఏసీఏ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్ జిల్లా అధికారులు Trinethram News : అనంతపురం: దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన…

Other Story

You cannot copy content of this page