Cricket Tournament : దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీకి సర్వం సిద్ధం

All set for Duleep Trophy Cricket Tournament నేటి నుంచి ఆర్డీటీ స్పోర్ట్స్‌ విలేజ్‌లో మ్యాచ్‌లు ప్రారంభంఏర్పాట్లను పరిశీలించిన ఏసీఏ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్ జిల్లా అధికారులు Trinethram News : అనంతపురం: దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన…

మియాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

Trinethram News : IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు, మాదాపూర్ SOT టీం, మియాపూర్ పోలీసులు. IPL మ్యాచుల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ SOT మాదాపూర్ టీం,…

రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి కారణం లోకో పైలట్ క్రికెట్ చూస్తుండటమే!

2023 అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్‌ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి కారణం లోకో పైలట్ క్రికెట్ చూస్తుండటమే! విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా 14 మంది మృతి చెందిన విషయం…

క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన.. ఒకే మ్యాచ్ లో ఓపెనర్లుగా మామ, అల్లుడు!

Trinethram News : February 29, 2024 ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా క్రికెట్ లోకి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు(అన్నదమ్ములు, తండ్రీకొడులు) రావడం మనం చూసే ఉన్నాం. అయితే ఎక్కువగా బ్రదర్స్ కలిసి…

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో [email protected] మెయిల్ చేసి తెలపాలని…

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం

50 వేలకుపైగా సీటింగ్‌ సామర్థ్యం.. త్వరలో శంకుస్థాపన విశాఖ, విజయవాడ, కడపలో ఏపీఎల్‌ సీజన్‌–3 మార్చిలో విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రతి జిల్లాలో ఏసీఏ మైదానం, జోన్‌కు ఒక స్టేడియం నిర్మాణం ప్రతిభగల యువ క్రికెటర్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో వరల్డ్‌క్లాస్‌ శిక్షణ…

కోచ్‌ జైసింహా తీరుపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

కోచ్‌ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్‌సీఏ అధ్యక్షుడి ఆదేశం మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కోచ్‌ జైసింహాను సస్పెండ్ చేస్తున్నాం విచారణ ముగిసే వరకు జైసింహాను తప్పిస్తున్నాం ఘటనపై పూర్తిస్థాయి విచారణ…

సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్

అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని కలిసి సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానాన్ని అందించిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ తదితరులు.

మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి క్రికెట్ పోటీలు

మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణపూర్ సింగరేణి ఠాకూర్ స్టేడియం లో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి క్రికెట్ పోటీలు కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే…

Other Story

You cannot copy content of this page