తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మూడు క్యాంపులపై మావోయిస్టుల కాల్పులు

Trinethram News : చర్ల: తెలంగాణ -ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని మూడు బేస్‌ క్యాంపులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులకు తెగబడ్డారు.…

You cannot copy content of this page