MRO చిరంజీవి కి ఉత్తమ తహసీల్దార్ అవార్డు

MRO చిరంజీవి కి ఉత్తమ తహసీల్దార్ అవార్డు ప్రకాశం జిల్లా మార్కాపురం. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం మండలంలో గత కొన్ని రోజుల నుంచి భూచోళ్ళ గుండెల్లో వణుకు పుట్టిస్తున్న మార్కాపురం తహసీల్దార్ చిరంజీవికి ప్రకాశం జిల్లా ఉత్తమ తహసీల్దార్ అవార్డుకి ఎంపిక…

ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

తేదీ : 24/01/2025.ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు.ఎన్టీఆర్ జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, రెడ్డి గుంట మామిడి రైతులు గురునక్ కాలనీ, విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశనేని శివనాధుని పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్…

రాష్ట్ర లెవెల్ నుండి గోదావరిఖని కి చెందిన ఎన్ స్వర్ణలత అంగన్వాడి టీచర్ ఎంపిక

రాష్ట్ర లెవెల్ నుండి గోదావరిఖని కి చెందిన ఎన్ స్వర్ణలత అంగన్వాడి టీచర్ ఎంపిక గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 76వ గణతంత్ర దినోత్సవం రాష్ట్ర లెవెల్ నుండి అంగన్వాడి టీచర్లు ఐదుగురిని ఎంపిక చేయడం జరిగింది ఎంపిక చేసిన దానిలో…

ఆంధ్ర కి జగన్ ఏ ఎందుకు కావాలి, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

ఆంధ్ర కి జగన్ ఏ ఎందుకు కావాలి, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం,రంగంపేట: త్రినేత్రం న్యూస్ అనపర్తి నియోజకవర్గంలో “ఆంధ్రాకి జగనే ఎందుకు కావాలి” అనే కార్యక్రమం రంగంపేట మండలం ఈలకొలను…

Eye Operations : నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్ లు

నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్ లు త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాలతో వేమన పల్లి మండలం లోని ఆశ్రమ పాఠశల వద్ద మావోయిస్టు ప్రభావిత ప్రాంత ప్రజల కోసం నీల్వాయి…

త్రాగునీటి కి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే భాను 

త్రాగునీటి కి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే భాను  నగరి మేజర్ న్యూస్  త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం బోరు వేయించాలని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారికి విజ్ఞప్తి చేసిన నగరి మున్సిపాలిటీ ఏకాంబరకుప్పం-ప్రకాష్ నగర్ ప్రజలు..ప్రకాష్ నగర్…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి ఎత్తిపోతల పథకానికి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదించిన సందర్భంగా నేడు…

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ *తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికొత్తసంవత్సరాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పుష్పవృక్షం,బోకేతో శుభాకాంక్షలు తెలిపిన…

అనపర్తి లో బాపనమ్మ తల్లి కి ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రత్యేక పూజలు

అనపర్తి లో బాపనమ్మ తల్లి కి ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రత్యేక పూజలు త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం, అనపర్తి :అనపర్తి మండలం అనపర్తిలో శ్రీ బాపనమ్మ దేవస్థానంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఘన విజయం సాధించిన సందర్బంగా…

భారతదేశ ఆర్థిక దార్శనికుడు మన్మోహన్ సింగ్ కి ఘన నివాళి

భారతదేశ ఆర్థిక దార్శనికుడు మన్మోహన్ సింగ్ కి ఘన నివాళి. Trinethram News : స్థానిక తేజ టాలెంట్ పాఠశాల ఉపాధ్యాయులు, డాక్టర్: శ్రీ మన్మోహన్ సింగ్ మరణాన్ని చింతిస్తూ, మౌనం పాటించి, సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ…

Other Story

You cannot copy content of this page