విద్యార్థులకు పుస్తకాలు బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న

Peddapally MLA Vijjanna participated in the book bag distribution program for students పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు “కిట్స్ ఫర్ కిడ్స్ ఇండియా ఎన్జీవో ”…

Re-opening Program After Summer Vacation : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాఘవాపూర్ వేసవి సెలవుల అనంతరం పున ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

Zilla Parishad High School, Raghavapur District Collector participated in the re-opening program after summer vacation పెద్దపల్లి, జూన్ -12: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రతిరోజూ పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్, లైబ్రరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని…

ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఇరువురు నేతలు

ప్రత్యేక విమానంలో వారణాసికి చంద్రబాబు.. ఇప్పటికే చేరుకున్న పవన్ కల్యాణ్ ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఇరువురు నేతలు అనంతరం నిర్వహించనున్న ఎన్డీఏ బహిరంగ సభలో ప్రసంగం వారణాసిలో ఘనంగా మోదీ నామినేషన్‌కు బీజేపీ ఏర్పాట్లు ప్రధాన మంత్రి నరేంద్ర…

“మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి స్పీచ్

నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. నిరంకుశత్వ వైఖరి ప్రజల్లో తిరుగుబాటుకు కారణమైంది.. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని సహించదని చరిత్ర చెబుతోంది. రాచరిక పోకడలతో వారసత్వాన్ని చలాయించాలని కేసీఆర్ ప్రయత్నించారు.. ఖాసీం రిజ్వీలా తెలంగాణలో తన ఆధిపత్యం, అధికారంపై తిరుగుబాటు చేసినవారిని…

దాచేపల్లి జరిగే రా కదలిరా కార్యక్రమంలో జంగా జాయినింగ్ లేనట్లేనా?

పల్నాడు జిల్లాలో బీసీల జపం చేస్తున్న వైసిపి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రా కదలిరా కార్యక్రమంలో భాగంగా రేపు అనగా మార్చి రెండో తారీఖున గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో సుమారు లక్ష…

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు అన్ని దశల్లో కలిపి రూ.12.21 కోట్ల నగదు బహుమతులు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్లు అందజేత

మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య

Trinethram News : తెలుగు యువత ,టి. ఎన్.ఎస్.ఎఫ్, ఐటీడీపీ ఆధ్వర్యంలో నిర్వచించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో తెలుగు యువత ,టి.…

పోటీతత్వం, సవాళ్లు జీవితంలో స్ఫూర్తినిస్తాయి: ‘పరీక్ష పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోదీ

ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కార్యక్రమం విద్యార్థుల్లో పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రధానివిద్యార్థులందరినీ సమానంగా చూడాలని ఉపాధ్యాయులకు హితవు పిల్లలపై ఒత్తిడి తేవొద్దని తల్లిదండ్రులకు సూచన

అయిజ ప్రీమియర్ లీగ్ సీజన్ -8 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న

అయిజ ప్రీమియర్ లీగ్ సీజన్ -8 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మున్సిపాలిటీలో కేంద్రంలో నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ మరియు జోగులాంబ గద్వాల జిల్లా…

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం. రేపు(14.01.2023) ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో…

You cannot copy content of this page