చూస్తూ ఉంటేనే భయం వేసింది .. ఆమె ఎవరో కానీ ధైర్యంగానే హ్యాండిల్ చేసింది

ఫ్లాట్ లో తలుపులు తెరుచుకొని ఉండవద్దు. నిజాంపేట్ లో ఇంట్లోకి చోరపడ్డ గుర్తుతెలియని వ్యక్తి..అపార్ట్మెంట్లోని రెండవ అంతస్తుకి లోని ప్లాట్ లోకి వెళ్ళిన అగంతకుడు..ఇంట్లోకి అగంతకుడు దూరి పోవడం తో ఆందోళనకురైన మహిళ ..ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసి తనన చంపుతున్నారంటూ…

కుప్పం బ్రాంచ్ కెనాల్ ను నిధుల పారే ప్రాజెక్ట్ గా మార్చుకున్నాడు బాబు, కానీ 2 లక్షల మందికి ప్రజలకు నీరు అందించి కుప్పం ప్రజల కల సాకారం చేసింది మీ బిడ్డ ప్రభుత్వం- సీఎం జగన్

కుప్పం బ్రాంచ్ కెనాల్ ను నిధుల పారే ప్రాజెక్ట్ గా మార్చుకున్నాడు బాబు, కానీ 2 లక్షల మందికి ప్రజలకు నీరు అందించి కుప్పం ప్రజల కల సాకారం చేసింది మీ బిడ్డ ప్రభుత్వం- సీఎం జగన్

జనంలోకి పవన్.. యాక్షన్ ప్లాన్ ఇదే.. కానీ ఇంతలోపే వైసీపీ ఇలా చేసిందే?

Trinethram News : అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా రెండు పార్టీల్లోని అగ్ర నేతలు కసరత్తు చేస్తున్నారు.. దీనిలో భాగంగా…

వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు… కానీ!: చంద్రబాబు

వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు… కానీ!: చంద్రబాబు జీడీ నెల్లూరులో రా.. కదలిరా సభహాజరైన చంద్రబాబు వాలంటీర్లు ప్రజాసేవ చేస్తే అభ్యంతరంలేదని వెల్లడి వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని వార్నింగ్

జగన్ మీద నాకు కోపం లేదు కానీ సీఎం అయిన తరువాత జగన్ మారిపోయాడు

Trinethram News : జగన్ జైలుకు పోయినపుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి లేకుండా పోతుందని ఏ పదవీ ఆశించకుండా 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా పాదయాత్ర చేశాను. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నేను చేసిన త్యాగం మర్చిపోయింది – ఏపీ పీసీసీ అధ్యక్షురాలు…

You cannot copy content of this page