Theft : షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్‌లో దొంగతనం

Theft in the train coming from Shirdi to Kakinada Trinethram News : మూడు బోగీల్లో దోపిడీకి పాల్పడ్డ దుండగులు.. షిర్డీ సాయి దర్శనం చేసుకుని వస్తుండగా ఘటన.. లాతూరు రోడ్‌ జంక్షన్‌లో ప్రయాణికుల ఆందోళన.. మూడు బోగీల్లో…

జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

AP Deputy CM Pawan Kalyan’s visit to Kakinada district from July 1 to 3 Trinethram News : అమరావతి 1న గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశం.. 2న కాకినాడ కలెక్టరేట్ లో…

ఏసీబీ వలలో కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్

Kakinada District General Manager under ACB Trinethram News : కాకినాడ జిల్లా : ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ. మురళి రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ…

కాకినాడ సిటీ, పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ నివేదిక

Intelligence report to EC on Kakinada City, Pithapuram కౌంటింగ్‍ కు ముందు, తర్వాత కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని నివేదిక కాకినాడలోని ఏటిమొగ, దమ్ములపేట, రామకృష్ణారావుపేట పై ప్రత్యేక దృష్టి ఎన్నికల్లో…

కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పై క్రిమినల్ కేసు నమోదు

Trinethram News : కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రమణయ్య పేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. నానాజీ పై Cr.no 267/2024 U/s…

కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం

గోల్లప్రోలు: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు…

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్ నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా ఒకవేళ అమిత్ షా అడిగితే కాకినాడ ఎంపీగా దిగుతా

కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం

Trinethram News : కాకినాడ జిల్లా కాకినాడ కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం మృతదేహం వద్ద.. ఐ డి కార్డు గుర్తింపు.. మృతురాలు మెడికో స్టూడెంట్ మృతదేహం…

నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్

Pawan Kalyan: నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్ కాకినాడ: నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు. నేడు తొలిరోజు కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలపై సమీక్ష…

కాకినాడ జీజీహెచ్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

కాకినాడ జీజీహెచ్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌.. కాకినాడ జీజీహెచ్‌లో కరోనా కోసం ప్రత్యేక వార్డు.. ఐసోలేషన్‌ సెంటర్‌లో ముగ్గురికి చికిత్స.

You cannot copy content of this page