Chalo Karimnagar : 27 నా చలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కరపత్రవిష్కరణ

27 Na Chalo Karimnagar joint district pamphlet launch చొప్పదండి :త్రి నేత్రం న్యూస్చొప్పదండి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు బడుగు నరేష్ ఆధ్వర్యంలో మాదిగల ఐక్యవేదిక కరీంనగర్ లో జరగబోయే సభకు మాదిగలు మండలంలోని గ్రామ…

Bandi Sanjay : కరీంనగర్ లో బీజేపీ నాయకుడు బండి సంజయ్ అభిమానులు కార్యకర్తలు ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేశారు

Fans and activists of BJP leader Bandi Sanjay celebrated his birthday in Karimnagar కరీంనగర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ లో బీజేపీ నాయకుడు బండి సంజయ్ కుమార్ ఎంపీ హోం శాఖ పుట్టినరోజు ఈరోజు జరుపటం…

Camps in Karimnagar : కరీంనగర్ లో సదరం శిబిరాల తేదీలివే

Dates of all camps in Karimnagar త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జులై, ఆగస్టులో నిర్వహించే సదరం శిబిరం తేదీలను అధికారులు మంగవారం ప్రకటించారు. జులై 3, ఆగస్టు 6న ఆర్థో, జులై 9, ఆగస్టు…

కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయ తరగతులను జయప్రదం చేయండి

Conquer the political classes of the combined district of Karimnagar త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సి.పి.ఐ.(ఎం.ఎల్.) మాస్లైన్ (ప్రజా ప్రంథా) విప్లవ కమ్యూనిస్టు పార్టీగా, అసమానతలు లేని సామాజం కోసం, దేశంలో ఉన్న కార్మిక, కర్షక, మహిళ తదీతర…

కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Trinethram News : తనిఖీల్లో పాల్గొన్న 30 మంది అధికారులు, సిబ్బంది… పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించిన పోలీసులు. అకౌంట్స్ ఆఫీస్ రూమ్ నందు రూ. 6 కోట్ల 67 లక్షల 32వేల 50 రూపాయల నగదును గుర్తించినట్లు తెలిపిన…

కరీంనగర్ సభ వేధిక వద్దకు చేరుకున్న కేసీఆర్

Trinethram News : కదనభేరి పేరుతో ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్దిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే Gangula Kamalakar సందర్శించారు.

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తండ్రి రవీందర్ రావు పై కరీంనగర్ టు టౌన్ PS లో కేసు నమోదు

చిలుక ప్రవీణ్ సహా పలువురు యూట్యూబ్ చానెల్ నిర్వాహకులను అడ్డు పెట్టుకొని తనపై,మంత్రి పొన్నం పై తప్పుడు ఆరోపణలు చేపిస్తున్నారని కూస రవీందర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు..

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : కరీంనగర్ జిల్లా : ఫిబ్రవరి 07కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి…

దూకుడు పెంచిన కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు

Trinethram News : కరీంనగర్ జిల్లా : ఫిబ్రవరి 02కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై కరీంనగర్ పోలీసులు శుక్రవారం దృష్టిసారించారు. ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి స్కూల్ వాహనాలను పరిశీలిస్తు న్నారు. స్కూల్ బస్‌లు, ఆటోల ఫిట్‌నెస్ చెక్…

You cannot copy content of this page