ఏపీలో భారీ బహిరంగ సభలకు టీడీపీ, జనసేన ప్లాన్

ఏపీలో భారీ బహిరంగ సభలకు టీడీపీ, జనసేన ప్లాన్ మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయం రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో సభలు నిర్వహించే యోచన మేనిఫెస్టో ప్రకటన ముందు లేదా తర్వాత సభలకు కసరత్తు

ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన

ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన. ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం. తొలిరోజు 18 జిల్లాల సమీక్ష. ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై సమీక్ష. ఏప్రిల్‌ నెలలో ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు. చెక్‌పోస్టులు, తనిఖీ…

ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ కసరత్తు

అమరావతి ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ కసరత్తు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష. 2024 ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణపై చర్చ. రేపు సీఎస్‌, డీజీపీలతో సీఈసీ బృందం భేటీ.

Other Story

You cannot copy content of this page