Elephants Attack : తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సంTrinethram News : పంట పొలాలపై అర్ధరాత్రి ఏనుగుల గుంపు దాడి తరిమేందుకు వెళ్లిన రైతులపై ఏనుగుల దాడి ఉపసర్పంచ్‌ రాకేష్‌ను తొక్కిచంపిన ఏనుగులు చంద్రగిరి మండలం మామిడి మానుగడ్డలో ఘటన https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Elephants : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం

A herd of elephants is causing havoc in Chittoor district Trinethram News : సోమల మండలం నెలకురవపల్లిలో రాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు. వరి పొలాలను నాశనం చేసిన ఏనుగుల గుంపు. ఏనుగుల దాడుల నుంచి…

తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు హల్ చల్

Trinethram News : తిరుమల తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేసాయి. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన…

కుప్పం వైపు తరలివస్తున్న 70 ఏనుగుల గుంపు

చిత్తూరు జిల్లా కుప్పం కుప్పానికి పొంచి వున్న ప్రమాదం కుప్పం వైపు తరలివస్తున్న 70 ఏనుగుల గుంపు రాత్రి కర్ణాటక సరిహద్దులో హల్ చల్ చేన 70 ఏనుగుల గుంపు సరిహద్దు గ్రామాల్లో హై అలెర్ట్ ప్రకటించిన కర్ణాటక పోలీసులు కోలార్…

Other Story

You cannot copy content of this page