Kanipakam Temple : కాణిపాకం ఆలయానికి బ్రహ్మోత్సవ శోభ

Brahmotsava Sobha to Kanipakam Temple చిత్తూరు: ఈ నెల 27 వరకు 21 రోజుల పాటు స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు రేపు వినాయక చవితి ప్రత్యేక పూజలు చవితి తెల్లవారు జామున 3 గంటలకు ప్రత్యేక అభిషేకం అనంతరం…

Madaleswara Swamy Temple : గోదావరిఖనిలో మడలేశ్వర స్వామి ఆలయానికి కృషి చేస్తాం

We will work hard for Madaleswara Swamy Temple in Godavarikhani కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రజక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు గోదావరిఖని…

కేరళ లోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం నుండి భారీ విముక్తి

Massive liberation of Sri Padmanabha Swamy Temple in Kerala from the communist government Trinethram News : రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ హక్కు లేదు…రెండు లక్షల కోట్ల ఆస్తులు, గొప్ప వారసత్వం కలిగిన…

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Trinethram News : సిద్దిపేట జిల్లా:ఫిబ్రవరి 04సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.పట్నాలు, బోనాలు సమర్పించి భక్తులు స్వామి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి 5…

యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం

Trinethram News : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230…

అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా

అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా.. అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.. వేలాది మంది…

అయోధ్య ఆలయానికి చేరుకున్న ‘ బాల రాముడు ‘

అయోధ్య ఆలయానికి చేరుకున్న ‘ బాల రాముడు ‘ న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం లో ప్రతిష్ఠించనున్న బాల రాముడు విగ్రహం బుధవారంనాడు ఆలయ ప్రాంగణానికి ట్రక్కులో చేరుకుంది. దీంతో ”జై శ్రీరామ్” నినాదాలు మిన్నంటాయి. గురువారం ఆలయ గుర్భగుడిలో బాల రాముడు…

వైస్ట్నోదేవి ఆలయానికి రికార్డ్ స్థాయి భక్తులు

వైస్ట్నోదేవి ఆలయానికి రికార్డ్ స్థాయి భక్తులు జమ్మూ లోని శ్రీ మాతా వైస్ట్నో దేవి ఆలయానికి ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో భక్తులు తరలి వచ్చారు. సోమవారం వరకు 93.50 లక్షల మంది దర్శించి నట్లు అధికారులు వెల్లడించారు. గత పదేళ్ళలో…

Other Story

You cannot copy content of this page