Srivari Hundi : రూ 125.35 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది

Trinethram News : 2nd Aug 2024 : తిరుమల గత జూలై నెలలో శ్రీవారిని 22.13 మిలియన్ల మంది భక్తులు దర్శించుకున్నారు శ్రీవారి ఫండి టర్నోవర్ రూ. 125.35 బిలియన్లు మేము మా అనుచరులకు 1.04 బిలియన్ లడ్డూలను విక్రయించాము…

యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం

Trinethram News : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230…

శ్రీ తిమ్మప్ప స్వామి హుండి ఆదాయం రూ.24,07,139

శ్రీ తిమ్మప్ప స్వామి హుండి ఆదాయం రూ.24,07,139 మల్దకల్: ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.24,07,139 వచ్చినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి…

రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది

Trinethram News : హైదరాబాద్: రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. మొత్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లకు గాను ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,52,47,864 (42.38 శాతం) చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ.…

కొమురవెల్లి మల్లన్న పట్నం వారం ఆదాయం ఎంతంటే

కొమురవెల్లి మల్లన్న పట్నం వారం ఆదాయం ఎంతంటే చేర్యాల, జనవరి 23 : కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి పట్నం వారం(Patnam vaaram) సందర్భంగా రూ.70,22,307 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్జీత…

యాదాద్రి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో 3.15 కోట్లు

యాదాద్రి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో 3.15 కోట్లు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది.…

శ్రీవారి 2023 సంవత్సర హుండీ ఆదాయం 1398 కోట్లు

శ్రీవారి 2023 సంవత్సర హుండీ ఆదాయం 1398 కోట్లు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించిన టీటీడీ బోర్డ్. 2023 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం 1398 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతీ నెలా శ్రీవారి హుండీ ఆదాయం…

పెండింగ్‌ చలానాల చెల్లింపు.. ₹కోట్లలో ఆదాయం

పెండింగ్‌ చలానాల చెల్లింపు.. ₹కోట్లలో ఆదాయం ట్రాఫిక్ పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించిందని రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌ పరిధిలో…

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటినుంచి డిసెంబర్​ 25 వరకు(39 రోజుల్లో) రూ.204.30 కోట్ల మేర…

TTDకి ఒక్క రోజే రూ.5.05 కోట్ల ఆదాయం

TTDకి ఒక్క రోజే రూ.5.05 కోట్ల ఆదాయం.. తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్కరోజే రూ.5.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆ రోజు 63,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల…

You cannot copy content of this page