Nujiveedu Triple IT : నూజివీడు ట్రిపుల్ ఐటీ.. 800 మందికి అస్వస్థత!

nujiveedu triple it sickened 800 people Trinethram News : నూజివీడు ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది అస్వస్థతకు గురయ్యారు.…

Nara Bhuvaneshwari : విమాన ప్రయాణికుడికి అస్వస్థత.. వెంటనే స్పందించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari immediately responded to the flight passenger’s illness Trinethram News : Andhra Pradesh : విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న రావుల శశిధర్‌కు అస్వస్థత. అదే విమానంలో ప్రయాణిస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా…

BRS MLA Sudhir Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత

BRS MLA Sudhir Reddy is ill Trinethram News : Telangana : అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి…

Injections : ఇంజక్షన్లు వికటించి: 17 మంది రోగులకు అస్వస్థత

Distortion of injections: morbidity in 17 patients Trinethram News : అమరావతి : జులై 10ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ప్రభు త్వాస్పత్రిలో మంగళవారం రాత్రి ఇంజక్షన్‌లు వికటించ డంతో పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారు.…

పవన్ కల్యాణ్ కు మరోసారి అస్వస్థత.. ప్రచారానికి బ్రేక్

Trinethram News : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మరోసారి ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ కు జ్వరం రావడంతో.. హైదరాబాద్ లో…

ప్రయాణికుడికి అస్వస్థత.. దారి మళ్లిన విమానం

Trinethram News : Mar 29, 2024, విమానం గాలిలో ఉండగా ప్రయాణికుడికి అస్వస్థత కలగడంతో ఆ విమానం దారి మళ్లింది. శుక్రవారం ఇండిగోకు చెందిన 6ఈ-178 విమానం పట్నా నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక…

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

Trinethram News : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు.…

ఇంజక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Trinethram News : కృష్ణా జిల్లా : మచిలీపట్నం ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత..❗ మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో చోటు చేసుకున్న ఘటన.. పిల్లల విభాగంలో మొత్తం 15 మందికి చికిత్స ఇస్తున్న వైద్యులు.. రోజూ…

ఇంజక్షన్ వికటించి 7గురు చిన్నారులకు అస్వస్థత

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు రోజుమాదిరిగానే ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడం గమనించి డాక్టర్లు అప్రమత్తం అయ్యారు. ఇంజక్షన్ చేసిన…

వంగవీటి రంగా సతీమణికి తీవ్ర అస్వస్థత

వంగవీటి రంగా సతీమణికి తీవ్ర అస్వస్థత. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడ లోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. విషయం…

You cannot copy content of this page