ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా?

సామాజిక న్యాయానికి శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్‌ వాక్‌ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్‌రెడ్డీ? రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్‌ని విసిరి పారేయడానికి జనం సిద్ధంగా…

అసెంబ్లీలో అబద్ధాలు చెప్పలేక గవర్నర్ నాలుగు గ్లాసుల నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది: గోరంట్ల

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం వైసీపీ ప్రభుత్వం గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించిందన్న గోరంట్ల ఏ వాగ్దానం చూసినా మోసమేనన్న గోరంట్ల అంకెల గారడీ తప్ప మరేమీ లేదని విమర్శలు శివ శంకర్. చలువాది ఏపీ…

You cannot copy content of this page