MLC Varudu Kalyani : సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు

సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు.Trinethram News : 50 శాతానికి పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారని ఆమె ఆరోపించారు.విశాఖ వైకాపా కార్యాలయంలో గురువారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.2024 వెన్నుపోటు…

ఐక్యమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండుగ అని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు

ఐక్యమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండుగ అని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ లోని వెంకట్ రామి రెడ్డి నగర్ లో గ్యార్మీ పండుగను ఆదివారం వైభవంగా…

అత్యంత ప్రమాదకర వృత్తిలో ఉన్న కల్లు గీతా కార్మికుల ప్రాణాలను రక్షించేందుకు కాటమయ్య రక్షా కవచాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్నట్లు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు

పరకాల : తేదీ: 08.10.2024 పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షా కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి వరంగల్ ఎంపీ…

Collector Prateek Jain : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు

District Collector Prateek Jain said that the authorities should take all measures to organize Telangana Public Governance Day celebrations Trinethram News : ఆదివారం సాయంత్రం టే లి కాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల…

Gaddam Prasad Kumar : సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే భాధ్యత అదికార్లపై ఉందని తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు

Telangana State Legislative Assembly Speaker Gaddam Prasad Kumar said that it is the responsibility of Adikars to bring the fruits of welfare and development to every deserving home శుక్రవారం వికారాబాద్…

వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు

బాలసముద్రం : వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.…

ఎంపీగా పోటీ చేసి తీరుతానన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు

ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? ఇండియాలో…

చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టర్మినల్‌ మార్చి చివరి నాటికి సిద్ధమవుతుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు

హైదరాబాద్‌: చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టర్మినల్‌ మార్చి చివరి నాటికి సిద్ధమవుతుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా సనత్‌నగర్‌ – మౌలాలి మధ్య 21 కిలోమీటర్ల మేర రెండో లైను కూడా పూర్తి…

హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు

Trinethram News : అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. స్థానిక పామాయిల్ పరిశ్రమను సోమవారం ఆయన సందర్శించారు. రూ.30 కోట్లతో బయోవిద్యుత్‌ ప్లాంట్‌ను…

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నామని గవర్నర్ తెలిపారు.…

Other Story

You cannot copy content of this page