అనారోగ్యంతో బాధపడుతున్న బాలుని వైద్య ఖర్చులకు2500 ఆర్థిక సహాయం

అనారోగ్యంతో బాధపడుతున్న బాలుని వైద్య ఖర్చులకు2500 ఆర్థిక సహాయం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధిగోదావరిఖని బస్టాండ్ కాలనీకి చెందిన. దోనుగు రవీందర్ సృజన దంపతుల కుమారుడు 8 సంవత్సరాల దోనుగు హర్షవర్ధన్ కొన్ని ఏళ్ల నుండి అనారోగ్యంతో బాధపడుతుండగా, గోదావరిఖని తిలక్…

Singer Mogiliah : బలగం క్లైమాక్స్‌‌ సింగర్‌‌ మొగిలయ్య అనారోగ్యంతో మృతి

Trinethram News : వరంగల్ జిల్లా బలగం క్లైమాక్స్‌‌ సింగర్‌‌ మొగిలయ్య అనారోగ్యంతో మృతి. కిడ్నీలు ఫేయిల్యూరై.. తీవ్ర ఆనారోగ్యంతో దుగ్గొండిలో మృతి., కమీడియన్ గా మంచి గుర్తింపు పొందిన వేణు యెల్ధండి దర్శకత్వంలో దిల్‌‌ రాజు బ్యానర్‌‌ పై నిర్మించిన…

రాజలక్ష్మి అనారోగ్యంతో మృతిచెందిన విషయాన్ని తెలుసుకొని నివాళులు అర్పించిన మద్దెల దినేష్

రాజలక్ష్మి అనారోగ్యంతో మృతిచెందిన విషయాన్ని తెలుసుకొని నివాళులు అర్పించిన మద్దెల దినేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని లోని మాతృ మూర్తి కీ.శే.రాజ్యలక్ష్మి అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసి, సోమవారం వారి ఇంటికి వెళ్ళి ఆమె పార్థీవ దేహాం పై…

అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన గొడుగు కొండలు అనారోగ్యంతో మరణించడం జరిగింది

Trinethram News : ఈరోజు అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన గొడుగు కొండలు అనారోగ్యంతో మరణించడం జరిగిందివిషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్ వారి పార్థివ దేహానికి పూలమాల వేసిన వాళ్ళ అర్పించి వారి కుటుంబ సభ్యులను…

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి సూర్యారావు అనారోగ్యంతో

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి సూర్యారావు అనారోగ్యంతో హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం హైదరాబాద్ పర్యాటనలో ఉన్న రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు కలిసి ప్రభుత్వ…

Constable : అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత

A security check will be handed over to the family members of the head constable who died due to illness పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., మంచిర్యాల…

గురజాల కోర్టు జడ్జి డి. షర్మిల అనారోగ్యంతో మృతి

పల్నాడు జిల్లా… గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి. షర్మిల కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మరణ వార్త విని పలువురు ప్రముఖులు,…

కూసుమంచి మండలం కస్నా తండాలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన

Trinethram News : 07-01-2024కూసుమంచి మండలం కస్నా తండాలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన అజ్మీర గొబ్రియ నాయక్ గారి దశదిన(పెద్దకర్మ) కార్యక్రమంలో పాల్గొనివారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలుబానోత్ విజయ బాయి ఇట్లు …విజయ బాయి…

Other Story

You cannot copy content of this page