TRINETHRAM NEWS

Trinethram News : సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైలవరం వైసీపీ ఇంచార్జ్ గా జడ్పీటీసి శ్వర్నాల తిరుపతి రావును నియమించారు.

అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మైలవరం ఎమ్మెల్యే వట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు గట్టి షాక్ తగిలినట్లైంది.
కాగా, వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ అధిష్టానంపై కొన్ని సమయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.