TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఎండగట్టిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్ ఆంధ్రా ప్రాంతానికి ఏ విధంగా నీటిని తరలించుకుపోయారో వివరించారు.

ఇది విన్న సగటు ఆంధ్రావాసి.. ఏపీని సస్యశ్యామలం చేసేందుకు జగన్ ఇంత కష్టపడ్డాడా? అని చర్చించుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు.

ఏదేమైనా రేవంత్ మాటలు జగన్‌కు మైలేజ్ పెంచాయని అంటున్నారు.