
తేదీ : 04/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కామవరపు కోట మండలం,
పోలాస గూడెం నికి చెందిన కొయ్యలమూడి .శ్రీనివాసరావు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఆర్జి ఇటీవల పెట్టుకోవడం వల్ల సీయం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన రూపాయలు87,237 చెక్ ను లబ్ధిదారుడికి ఎమ్మెల్యే అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
