TRINETHRAM NEWS

Rajamouli as brand ambassador of Sony

Trinethram News : రూ.8,500 కోట్లు టార్గెట్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోనీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2023-24లో కంపెనీ రూ.6,353 కోట్లు సాధించింది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 2024 బ్రావియా 9, 8, 7, 3 సిరీస్ ను విడుదల చేశారు.ఈ సిరీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా రాజమౌళి వ్యవహరిస్తారని సోనీ కంపెనీ ప్రకటించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajamouli as brand ambassador of Sony