జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 05 at 22.23.49

TRINETHRAM NEWS

Cleanliness – Greenness – Program

వరంగల్ జిల్లా
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్. మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ,నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ ఎం పి డాక్టర్ కడియం కావ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారదా, కుడా చైర్మన్ ఇనగల వెంకట్రామ రెడ్డి, జిడబ్ల్యుఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే లతో కలిసి ర్యాలీని ప్రారంభించి భద్రకాళి దేవాలయం వరకు కొనసాగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.

ఇట్టి కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిడబ్ల్యూ ఎంసీ కార్యాలయ ఆవరణలో మంత్రి, మేయర్, ఎంపీ, కుడా చైర్మన్, కలెక్టర్లు మొక్కలను నాటుడు ప్రోగ్రాం లో పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cleanliness – Greenness – Program

You cannot copy content of this page