TRINETHRAM NEWS

చిరంజీవికి ప‌ద్మ‌విభూష‌ణ్‌??

మెగాస్టార్ చిరంజీవి ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డుకు ఎంపికైన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

కొవిడ్ స‌మ‌యంలో చిరంజీవి చేసిన సమాజ సేవ‌ల‌ను గుర్తించి మోదీ ప్ర‌భుత్వం *చిరంజీవి కి ప‌ద్మ‌విభూష‌ణ్‌ తో స‌త్క‌రించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీనిపై ప్రకటన రావొచ్చు.

ఇప్ప‌టికే చిరంజీవి *ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును అందుకున్నారు.