TRINETHRAM NEWS

Trinethram News : Mar 12, 2024,

నేడు ముంబై-బెంగళూరు ఢీ
WPLలో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. కాగా గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో యూపీపై గుజరాత్ 8 పరుగుల తేడాతో గెలిచింది. గుజరాత్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని యూపీ చేరుకోలేకపోయింది. 20 ఓవర్లలో 144/5 పరుగులే చేసి ఓటమిపాలైంది.