TRINETHRAM NEWS

అమరావతి

పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ

అరగంటపాటు చర్చలు జరిగినా నో క్లారిటీ

సారథి కార్యాలయం నుంచి వెళ్లిపోయిన అయోధ్య రామిరెడ్డి

నిన్న సీఎంఓకు వెళ్లి వచ్చినా అసంతృప్తిగానే సారథి

ఈ రోజు అయోధ్య రామిరెడ్డి బుజ్జగించినా మెత్తబడని పార్థసారథి

సారథి టీడీపీలో చేరతారని ప్రచారం

పార్టీ బుజ్జగిస్తున్నా మెత్తబడని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి